భారతదేశం, జనవరి 16 -- సంక్రాంతి బరిలో దిగిన మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ 'మన శంకర వరప్రసాద్ గారు' కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సోమవారం (జనవరి 12) విడుదలైన ఈ సినిమా.. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. ప్రభాస్ 'రాజా సాబ్'తో పోటీ పడి మరీ చిరు ఈ రేంజ్ వసూళ్లు రాబట్టడం విశేషం.
చిరంజీవి, నయనతార లీడ్ రోల్స్ లో నటించిన మూవీ మన శంకరవరప్రసాద్ గారు. గతేడాది సంక్రాంతికి వస్తున్నాంతో వచ్చి సంచలనం సృష్టించిన అనిల్ రావిపూడి ఈసారి ఈ మూవీతోనూ అదే మ్యాజిక్ రిపీట్ చేశాడు. సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంపై అనిల్ ఎమోషనల్ అయ్యాడు.
శుక్రవారం (జనవరి 16) సాయంత్రం తన 'ఎక్స్' ఖాతాలో చిరంజీవి పక్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.