భారతదేశం, మే 3 -- సమాజంలో గౌరవప్రదమైన స్థానం, చేతినిండా లక్ష రూపాయలకు పైగా జీతం.. కానీ చేసిన అప్పులు అతడిని దారి తప్పించాయి. అప్పుల ఊబి నుంచి బయటపడటానికి ఏకంగా గొలుసు దొంగగా మారిన విద్యుత్ శాఖ సీనియర్ అసిస్టెంట్ ఉదంతం కదిరిలో కలకలం రేపింది.
సత్యసాయి జిల్లాలోని కదిరిలో ఒక ఇంటి పనిమనిషి మెడలోంచి గొలుసు లాక్కున్నాడనే ఆరోపణలపై దర్యాప్తు చేయగా ఆసక్తికర విషయం బయటపడింది. లక్ష రూపాయలకు పైగా జీతం తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ ఉద్యోగి భుక్య రమేష్ నాయక్ను కదిరి పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APSPDCL)లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రమేష్ నాయక్ వద్ద నుంచి సుమారు రూ.2 లక్షల విలువైన రెండు తులాల బంగారు మంగళసూత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కదిరిలోని మారుతినగర్కు చెందిన 42 ఏళ్ల రమేష్ నాయక్.. అప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.