భారతదేశం, జూలై 27 -- ఆర్ఆర్బీ 6238 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 2025 ఆగస్టు 7 వరకు పొడిగించింది. మొదటి దరఖాస్తుకు చివరి తేదీ జూలై 28. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు www.rrbapply.gov.in కి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్- 183 పోస్టులు, టెక్నీషియన్ గ్రేడ్-3 పోస్టులు 6055 ఉన్నాయి.
పోస్టు ఆధారంగా విద్యార్హతలు ఉంటాయి. టెక్నీషియన్ గ్రేడ్-1 పోస్టులకు 18 నుంచి 33 ఏళ్ల మధ్య వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. టెక్నీషియన్ గ్రేడ్-3 పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ ఉన్నవారికి వయోసడలింపు కూడా ఉంటుంది.
టెక్నీషియన్ గ్రేడ్ I ప్రారంభవేతనం రూ.29200, టెక్నీషియన్ గ్రేడ్ III పోస్టులకు ప్రారంభ వేతనం రూ.19900.
దరఖాస్తుదారుల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.