భారతదేశం, ఫిబ్రవరి 14 -- ఆన్లైన్ మార్కెట్లో సంచలనం సృష్టించిన 'నథింగ్' బ్రాండ్, ఇప్పుడు భారత్లో నేరుగా కస్టమర్లకు చేరువయ్యేందుకు సిద్ధమైంది. దేశంలోనే మొట్టమొదటి ఫ్లాగ్షిప్ రిటైల్ స్టోర్ను సిలికాన్ వ్యాలీ బెంగళూరులో ఫిబ్రవరి 14, 2026న సంస్థ ప్రారంభించనుంది. ఈ సందర్భంగా వినియోగదారుల కోసం కళ్లు చెదిరే ఆఫర్లను సంస్థ ప్రకటించింది.
స్టోర్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని, 'నథింగ్' ఒక పరిమిత కాల ఆఫర్ను అనౌన్స్ చేసింది. సాధారణంగా రూ. 2,299 ధర ఉండే సీఎంఎఫ్ బడ్స్ 2 ఇయర్బడ్స్ను కేవలం రూ. 99లకే సొంతం చేసుకోవచ్చు.
అయితే దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి:
ఈ ఆఫర్ స్టోర్ ప్రారంభించిన మొదటి 99 నిమిషాలు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
సమయం ముగిసిన వెంటనే ఇయర్బడ్స్ ధర మళ్లీ యధావిధిగా రూ. 2,299 అవుతుంది.
మరోవైపు ఈ డీల్ కేవలం బెంగళూరులోని కొత్త స్టో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.