భారతదేశం, ఆగస్టు 20 -- న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమ్ల వ్యసనం, మనీ లాండరింగ్, ఆర్థిక మోసాలను అరికట్టడానికి ఉద్దేశించిన 'ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు'కు లోక్సభ బుధవారం ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటింగ్తో ఈ బిల్లుకు ఆమోదం లభించింది.
ప్రతిపక్షాల నిరసనల మధ్య ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడిన తర్వాత ఈ బిల్లుకు దిగువ సభలో ఆమోదం లభించింది. బిల్లు ఆమోదం పొందిన వెంటనే, ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో సభను వాయిదా వేశారు.
కొత్త చట్టం ప్రకారం, ఆన్లైన్ మనీ గేమ్లకు సంబంధించిన ప్రకటనలను నిషేధిస్తారు. అలాగే, ఈ గేమ్ల కోసం నిధులను బదిలీ చేయడానికి లేదా సహకరించడానికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు అనుమతి ఉండదు. దీని ద్వారా ఆన్లైన్ గేమింగ్ రంగంలో పారదర్శకతను పెంచాలని, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.