ఆగస్టు 28న ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం - ఈ 6 రాశుల వారు జాగ్రత్త!
భారతదేశం, ఆగస్టు 21 -- ఖగోళంలో చోటుచేసుకునే వింతలు, విశేషాలకు జ్యోతిష్య శాస్త్రంలో విశేష ప్రాధాన్యత ఉంటుంది. రాబోయే ఆగస్టు 28, 2026 న ఈ సంవత్సరంలో రెండవ మరియు చివరి చంద్రగ్రహణం సంభవించనుంది. ఈ గ్రహణం సావన్ పూర్ణిమ రోజున ఏర్పడటం విశేషం. జ్యోతిష్య నిపుణుల ప్రకారం. చంద్రగ్రహణం కేవలం ఒక ఖగోళ సంఘటన మాత్రమే కాదు, దీనికి ఆధ్యాత్మికంగా, మతపరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది.
ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదని, అయినప్పటికీ ఇది మానవ జీవితంపై, ద్వాదశ రాశులపై తనదైన ప్రభావం చూపుతుందని ప్రముఖ పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపారు. సాధారణంగా గ్రహణం అనేది ఒక ప్రతికూల సంఘటనగా పరిగణిస్తారు. గ్రహణ సమయంలో ఏర్పడే శక్తి ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో దీని ప్రభావం మరింత అరిష్టంగా మారే అవకాశం ఉందని పండితులు హెచ్చరిస్తున్నారు.
భారత కాలమానం ప్రకార...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.