ఆగస్టు 12న సూర్య గ్రహణం.. నాలుగు రాశులపై ప్రభావం, ఈ పరిహారాలను పాటిస్తే మంచిది!
భారతదేశం, ఆగస్టు 3 -- ఖగోళంలో అద్భుతాలు జరగడం సహజం. ఈ కోవలోనే ఏడాదిలోని రెండో సూర్యగ్రహణం ఆగస్టు 12న వైజ్ఞానిక లోకాన్ని, ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. అయితే ఈ సూర్యగ్రహణం మన దేశంలో కనిపించదు. ఈ కారణంగానే భారతదేశంలో దీనికి సంబంధించిన సూతక కాలం వర్తించదని పండితులు స్పష్టం చేస్తున్నారు. నేరుగా కంటికి కనిపించనంత మాత్రాన గ్రహాల కదలికలలో వచ్చే మార్పులు మానవ జీవితాలపై, రాశులపై ప్రభావం చూపకుండా ఉండవని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
ప్రముఖ జ్యోతిష్యుడు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ తెలిపిన వివరాల ప్రకారం, ఈ గ్రహణ ప్రభావం వల్ల కొన్ని రాశుల వారు రాబోయే కాలంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా సింహం, కుంభ రాశులతో పాటు మేష, మకర రాశుల వారు కొన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించకపోతే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఈ రాశి వారు ఏ విషయంలోనైనా అతిగ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.