భారతదేశం, ఆగస్టు 1 -- ఈశాన్య, తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాలలో ఆగస్టు, సెప్టెంబరులో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ నమోదవుతుందని అంచనా వేస్తున్నట్లు ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. సెప్టెంబర్లో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అన్నారు. వర్షాకాలం మొదటి అర్ధభాగంలో (జూన్ మరియు జూలై) భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్లో ఆకస్మిక వరదలు సంభవించాయి.
ఇక రాబోయే రోజుల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈశాన్య, దానిని ఆనుకుని ఉన్న తూర్పు భారతదేశంలోని పలు ప్రాంతాలు, మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ భారతదేశంలోని నైరుతి ప్రాంతాల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. జూన్ 1 ను...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.