భారతదేశం, మార్చి 26 -- మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాలను తొలగించేందుకు అగ్రరాజ్యం అమెరికా పంపిన శాంతి ప్రతిపాదనలపై ఇరాన్ స్పందించింది. గల్ఫ్ యుద్ధానికి ముగింపు పలికేలా అమెరికా పంపిన ప్రతిపాదనలను తమ ప్రభుత్వం సమీక్షిస్తోందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ బుధవారం వెల్లడించారు. అయితే, ఇదే సమయంలో ఆయన ఒక కీలక ప్రకటన చేశారు. మధ్యవర్తుల ద్వారా సందేశాలు పంపడం అంటే అమెరికాతో చర్చలు జరపడమని అర్థం కాదని, ప్రస్తుతం నేరుగా చర్చలు జరిపే ఉద్దేశం తమకు లేదని అరాగ్చీ స్పష్టం చేశారు.
పాకిస్థాన్ ద్వారా ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 15 అంశాలతో కూడిన ఒక ప్రతిపాదనను పంపినట్లు సమాచారం. ఈ ప్రణాళికలోని ప్రధానాంశాలు ఇవేనని ఇజ్రాయెల్ వర్గాలు పేర్కొంటున్నాయి:
అయితే, ఈ ప్రతిపాదనలోని పూర్తి వివరాలను వెల్లడించేందుకు వైట్ హౌస్ నిరాకరించింది. ఒ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.