భారతదేశం, ఆగస్టు 22 -- అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలోని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు Rs.904 కోట్ల విలువైన పథకంతో పాటు, మైలవరంలో సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్కు 1,200 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపునకు ఆమోదం తెలిపింది. గురువారం జరిగిన కేబినెట్ సమావేశం వివరాలను సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కే. పార్థసారథి మీడియాకు వెల్లడించారు.
మంత్రి పార్థసారథి మాట్లాడుతూ, అమరావతిలోని 29 గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం 'డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ప్రోగ్రామ్'కు పరిపాలనా అనుమతులు మంజూరు చేశామన్నారు. ఈ కార్యక్రమం కింద ఎమర్జింగ్ గ్రీన్ఫీల్డ్ రాజధాని నగరంలోని క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (CIIP) పరిధిలో భాగంగా మౌలిక సదుప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.