భారతదేశం, జనవరి 27 -- కేంద్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఆ తర్వాత మీడియాతో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడారు. టీడీపీ మూడు జాతీయ సమస్యలు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పలు అంశాలను పార్లమెంటులో చర్చించాలని కోరామన్నారు. అమరావతికి చట్టపరమైన హోదా ఇవ్వాలని, ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి చట్టపరమైన మద్దతు ఇవ్వడానికి ఒక బిల్లు అవసరం కావచ్చు అని అన్నారు.
భారత ఎఫ్టీఏలు(స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు), 16 ఏళ్లలోపు విద్యార్థుల కోసం సోషల్ మీడియా నిబంధనలు, అమరావతి రాజధాని బిల్లు వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. 'మూడు జాతీయ సమస్యలు, ఏపీకి సంబంధించి పలు అంశాలపై చర్చించాలని కోరాం. భారత్-యూరోపియన్ యూనియన్ ఎఫ్టీఏతో సహా భారత్ సంతకం చేసిన ఎఫ్టీఏలకు సంబంధించిన మొదటి జాతీయ సమస్య. మరో సమస్య 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.