భారతదేశం, అక్టోబర్ 28 -- బాహుబలి సినిమాలు ఎంతటి సంచలనం నమోదు చేశాయో తెలిసింది. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తం చేశాయి ఈ చిత్రాలు. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ఇప్పుడు ఈ రెండు సినిమాలు కలిపి బాహుబలి ది ఎపిక్ గా థియేటర్లలోకి రాబోతుంది. ఈ సందర్భంగా బాహుబలి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, ప్రభాస్, రానా దగ్గుబాటి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించారు.
బాహుబలి ది ఎపిక్ మూవీ మరో మూడు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కానుంది. ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.3 కోట్లకు పైగా అడ్వాన్స్ టికెట్ల సేల్స్ జరిగిందంటే ఈ మూవీపై ఉన్న ఇంట్రెస్ట్ అర్థం చేసుకోవచ్చు. బాహుబలి 1, బాహుబలి 2 కలిసి బాహుబలి ఎపిక్ గా రాబోతుంది.
థియేటర్లలో బాహుబలి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.