అదానీ ఎనర్జీ సంచలనం.. తొలి త్రైమాసికంలో 124% పెరిగిన నికర లాభం
భారతదేశం, జూలై 21 -- అదానీ గ్రూప్నకు చెందిన ప్రముఖ విద్యుత్ రవాణా, పంపిణీ సంస్థ 'అదానీ ఎనర్జీ సొల్యూషన్స్' ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) ఏప్రిల్-జూన్ (Q1) త్రైమాసికంలో అద్భుతమైన ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. మంగళవారం (జూలై 21, 2026) మార్కెట్ వేళల్లో కంపెనీ తన త్రైమాసిక నివేదికను విడుదల చేసింది.
గతేడాది ఇదే సమయంలో రూ.512.48 కోట్లుగా ఉన్న కన్సాలిడేటెడ్ నికర లాభం, ఈసారి ఏకంగా 124.22 శాతం పెరిగి రూ.1,149 కోట్లకు చేరింది.
ఆపరేషన్స్ ద్వారా వచ్చే ఆదాయం కూడా ఏటికేడు 42.41 శాతం వృద్ధితో రూ.9,711.08 కోట్లకు చేరింది. గతేడాది జూన్ త్రైమాసికంలో ఈ ఆదాయం రూ.6,819.28 కోట్లుగా ఉంది.
గడిచిన మార్చ్ త్రైమాసికంతో పోల్చి చూసినా (QoQ) కంపెనీ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. మార్చ్ త్రైమాసికంలో రూ.7,443 కోట్లుగా ఉన్న ఆదాయం, రూ.723 కోట్లుగా ఉన్న నికర లాభంతో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.