భారతదేశం, మార్చి 20 -- ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇంధన మార్కెట్లను వణికిస్తున్నాయి. ఈ వారం అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్కు ఏకంగా 110 డాలర్లకు చేరువయ్యింది. సాధారణంగా ముడి చమురు ధరలు పెరిగితే పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశాన్ని తాకాలి. కానీ, భారతదేశంలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇక్కడ ఇంధన ధరలు పెద్దగా మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి.
దీని వెనుక ప్రభుత్వ రంగ చమురు సంస్థలు (ఓఎంసీలు), కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఒక పక్కా వ్యూహం ఉంది. అంతర్జాతీయ ఒడిదుడుకుల ప్రభావం నేరుగా వినియోగదారులపై పడకుండా ఇవి ఒక 'రక్షణ కవచం'లా పనిచేస్తున్నాయి.
ప్రపంచంలోని మెజారిటీ దేశాల్లో ముడి చమురు ధర పెరిగిన వెంటనే ఆ ప్రభావం రిటైల్ ధరలపై కనిపిస్తుంది. ఉదాహరణకు, అమెరికాలో ఫిబ్రవరిలో గాలన్ పెట్రోల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.