Exclusive

Publication

Byline

Location

బీఈడీ ప్రవేశాలు 2025 : టీజీ ఎడ్‌సెట్‌ స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల

Telangana, సెప్టెంబర్ 21 -- టీజీ ఎడ్ సెట్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కౌన్సెలింగులు పూర్తి అయ్యాయి. దీంతో అధికారులు స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను విడుదల చేశారు. ఎంట్రె... Read More


ఉపరితల ఆవర్తనం, ద్రోణి ఎఫెక్ట్..! ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Andhrapradesh,telangana, సెప్టెంబర్ 21 -- ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణశాఖ వివరాలను పేర్కొంది. కొన్ని జిల్లాల్లో మోస్తారు ను... Read More


నేటి నుంచి పాఠశాలలకు దసరా సెలవులు - అక్టోబరు 4న పునఃప్రారంభం

భారతదేశం, సెప్టెంబర్ 21 -- రాష్ట్రంలో దసరా సెలవులు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లకు హాలీ డేస్ ప్రకటించారు. అక్టోబర్ 3 వరకు ఈ సెలవులు ఉండనున్నాయి. అంటే మ... Read More


ఈ నెల 23న మేడారంకు సీఎం రేవంత్ రెడ్డి - మాస్టర్ ప్లాన్ డిజైన్ల ఖరారుపై కీలక ఆదేశాలు

Telangana,medaram, సెప్టెంబర్ 21 -- ఆసియాలోని అతిపెద్ద గిరిజన సంప్రదాయమైన సమ్మక్క సారలమ్మ మేడారం జాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా మేడారం... Read More


ఎయిమ్స్‌ బీబీనగర్‌లో 77 ఉద్యోగాలు - ఇలా అప్లయ్ చేసుకోండి

Telangana,bibi nagar, సెప్టెంబర్ 21 -- హైదరాబాద్‌ బీబీనగర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) నుంచి ఉద్యోగ భర్తీ ప్రకటన విడుదలైంది. నాన్ - అకడమిక్ కోటాలోని సీనియర్ రెస... Read More


2026 జూన్ నాటికి 'సింగిల్ యూజ్ ప్లాస్టిక్' రహిత రాష్ట్రంగా ఏపీ - సీఎం చంద్రబాబు

Andhrapradesh, సెప్టెంబర్ 21 -- రాష్ట్రం నుంచి ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు కాలుష్య రహితంగా మార్చేందుకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ ఏపీ ఉద్యమం చేపట్టినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశార... Read More


రాజమండ్రి - తిరుపతి మధ్య విమాన సర్వీసులు... ప్రారంభ తేదీ, టైమింగ్స్ వివరాలివే

Andhrapradesh, సెప్టెంబర్ 21 -- రాజమహేంద్రవరం - తిరుపతి మధ్య కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ 1వ త... Read More


ఈ దసరా సెలవుల్లో 'అరకు' చూసొద్దామా..? ఈ 3 రోజుల టూర్ ప్యాకేజీ చూడండి

Araku,vizag, సెప్టెంబర్ 21 -- ఈ దసరా సెలవుల్లో అరకు టూర్ కు వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం ఐఆర్‌సీటీసీ టూరిజం సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీని వైజాగ్ సిటీ నుంచి ఆపరేట్ చేయనున్... Read More


కబ్జాల చెర నుంచి 300 ఎకరాల సర్కార్ భూమికి విముక్తి..! గాజులరామారంలో 'హైడ్రా' భారీ ఆపరేషన్

Hyderabad,telangana, సెప్టెంబర్ 21 -- మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని గాజులరామారంలో "హైడ్రా" భారీ ఆపరేషన్ చేపట్టింది. 15 వేల కోట్ల విలువైన భూమికి కంచె వేసే పనిలో పడింది. కబ్జాల చెర నుంచి 300 ఎకరాలకు ప... Read More


ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ - 2025 : థర్డ్ ఫేజ్ సీట్ల కేటాయింపు - అలాట్ మెంట్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Andhrapradesh, సెప్టెంబర్ 20 -- ఏపీలో ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు జరుగుతున్నాయి. తాజాగా ఈఏపీసెట్ మూడో విడత సీట్లను అధికారులు కేటాయించారు. ఈ ఫేజ్ కింద సీట్లు పొందిన విద్యార్థులు. ఈనెల 23లోపు కాలేజ... Read More