Exclusive

Publication

Byline

అమరావతిలో దేశంలోనే అతిపెద్ద గ్రంథాలయం: మంత్రి నారా లోకేశ్‌

భారతదేశం, ఆగస్టు 22 -- అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో త్వరలో దేశంలోనే అతిపెద్ద, అత్యంత ఆధునిక కేంద్ర గ్రంథాలయం (సెంట్రల్ లైబ్రరీ) నిర్మించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శుక్ర... Read More


తెలంగాణకు యూరియా కష్టాలు: కేంద్రం రాజకీయ వివక్ష చూపుతోందన్న రాష్ట్ర ప్రభుత్వం

భారతదేశం, ఆగస్టు 22 -- హైదరాబాద్: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం యూరియా కేటాయింపుల్లో తెలంగాణపై రాజకీయ వివక్ష చూపుతోందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. దీనివల్ల యూరియా కొరత ఏర్పడి రైతులు తీవ్ర ఇబ్బందుల... Read More


Google Pixel 10 vs iPhone 16: ఈ ఫ్లాగ్ షిప్ ఫోన్లలో ఏది బెస్ట్ ఛాయిస్?

భారతదేశం, ఆగస్టు 22 -- ఎన్నో అంచనాల మధ్య ఎదురుచూస్తున్న సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చేశాయి. గూగుల్ తన కొత్త సిరీస్ పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో ఎక్స్ఎల్ ఫోన్లను విడు... Read More


మలైకా అరోరా ఫిట్‌నెస్ రహస్యం.. 'దేశీ నెయ్యే నా సూపర్ ఫుడ్'

భారతదేశం, ఆగస్టు 22 -- బాలీవుడ్ నటి, ఫిట్‌నెస్ ప్రియురాలు మలైకా అరోరాకు వయసు 51 ఏళ్లు. కానీ ఆమెను చూస్తే ఆ వయసు అని ఎవరూ నమ్మలేరు. నిత్యం యవ్వనంగా, ఫిట్‌గా ఉండే మలైకా, తన సౌందర్యం, ఫిట్‌నెస్ రహస్యాలను... Read More


అమరావతికి Rs.904 కోట్లు.. మైలవరంలో సౌర విద్యుత్ ప్రాజెక్ట్‌కు 1,200 ఎకరాలు

భారతదేశం, ఆగస్టు 22 -- అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలోని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు Rs.904 కోట్ల విల... Read More


అమరావతికి 904 కోట్లు.. మైలవరంలో సౌర విద్యుత్ ప్రాజెక్ట్‌కు 1,200 ఎకరాలు

భారతదేశం, ఆగస్టు 22 -- అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలోని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు Rs.904 కోట్ల విల... Read More


గుండె నొప్పి మాత్రమే కాదు... ఈ లక్షణాలు కూడా ధమని పూడికకు హెచ్చరికలే

భారతదేశం, ఆగస్టు 22 -- గుండెపోటు లేదా స్ట్రోక్ ముప్పు నివారించడానికి ధమనుల్లో పూడిక లక్షణాలను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. ధమనులు పూడుకుపోవడం అంటే కేవలం గుండెలో నొప్పి రావడం మాత్రమే కాదు. ఇంకా చా... Read More


పరుగెత్తే ముందు ఈ 10 ఆహారాలు తినకండి.. లేదంటే మీ పరుగు మధ్యలోనే ఆగిపోవచ్చు

భారతదేశం, ఆగస్టు 22 -- పరుగు పందెంలో పాల్గొనేవారికి, లేదా ఉదయం పరుగును అలవాటుగా చేసుకున్నవారికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. పరుగుకు ముందు మనం తినే ఆహారం మన పరుగును సులభతరం చేయడమే కాకుండా, కడుపు ... Read More


మహీంద్రా నుంచి రూ. 30,000 స్కాలర్‌షిప్‌లు.. దరఖాస్తు చేసుకోవడానికి ఇదే చివరి అవకాశం

భారతదేశం, ఆగస్టు 22 -- మహీంద్రా సంస్థ విద్యారంగానికి ఇస్తున్న ప్రోత్సాహం గురించి చాలా మందికి తెలుసు. అందులో భాగంగానే, కె.సి. మహీంద్రా ఎడ్యుకేషన్ ట్రస్ట్ (KCMET) ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులకు మహీ... Read More


కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టులో కీలక పరిణామం.. రిపోర్టుపై అసెంబ్లీలో చర్చ తర్వాతే చర్యలు: తెలంగాణ సర్కారు

భారతదేశం, ఆగస్టు 22 -- హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు శుక్రవారం తెలియజేసింది... Read More