Exclusive

Publication

Byline

ఉదయం ఆ ఒక్క అలవాటుతో గుండెపోటు ముప్పు పెరుగుతుందట! కార్డియాలజిస్ట్ కీలక సూచనలు

భారతదేశం, ఆగస్టు 23 -- ఒక అధ్యయనం ప్రకారం, ఉదయం 7 గంటల నుంచి 11 గంటల మధ్య గుండెపోటు, ఆకస్మిక గుండె మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయట. దీని వెనుక ఉన్న కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెల... Read More


మీ భాగస్వామి మిమ్మల్ని వాడుకుంటున్నారా? ఈ 5 లక్షణాలు గుర్తించి జాగ్రత్తపడండి

భారతదేశం, ఆగస్టు 23 -- కొంతమంది తమ తీయని మాటలతో ఇతరుల నుంచి తమ పనులు సులభంగా చేయించుకుంటారు. వాళ్ల పని పూర్తవగానే మాటల తీరు మార్చేస్తారు. సైకాలజీ భాషలో దీనినే 'మ్యానిప్యులేషన్' అంటారు. 'జర్నల్ ఆఫ్ పర్... Read More


ఈరోజు ఈ రాశుల వారికి ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి, వ్యాపారంలో పురోభివృద్ధి ఉంటుంది!

Hyderabad, ఆగస్టు 23 -- 23 ఆగష్టు 2025 రాశి ఫలాలు: గ్రహాలు, రాశుల గమనాన్ని బట్టి రాశి ఫలాలు నిర్ణయిస్తారు. జ్యోతిషశాస్త్రంలో పేర్కొన్న ప్రతి రాశిచక్రానికి ఒక పాలక గ్రహం ఉంటుంది, ఇది దానిపై ఎక్కువ ప్రభ... Read More


ఆగస్టు 23, 2025 తెలుగు పంచాంగం.. అమృత కాలం, దుర్ముహుర్తం

Hyderabad, ఆగస్టు 23 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం. ... Read More


వినాయక చవితి 2025 ఎప్పుడు? ఆగస్ట్ 26నా లేక 27నా?

భారతదేశం, ఆగస్టు 23 -- వినాయక చవితి అంటే మనందరికీ పండుగ వాతావరణమే గుర్తుకొస్తుంది. విఘ్నాలను తొలగించే వినాయకుడిని, జ్ఞానం, శ్రేయస్సులకు అధిపతిగా భావించి దేశవ్యాప్తంగా ఘనంగా ఈ పండుగను జరుపుకుంటాం. అయిత... Read More


హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలు: 50 పెట్రోలింగ్ బైక్‌లు, 100 ట్రాఫిక్ మార్షల్స్‌

భారతదేశం, ఆగస్టు 22 -- హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు హైదరాబాద్ పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా 50 ట్రాఫిక్ పెట్రోలింగ్ బైక్‌లను,... Read More


వర్షాకాలంలో మహిళల ఆరోగ్య సమస్యలు... ఈ చిన్న పొరపాట్లు చేస్తే సంతానలేమి ముప్పు తప్పదు

భారతదేశం, ఆగస్టు 22 -- వర్షాకాలం... ఎడతెరిపిలేని వానలు కురుస్తాయి. నగరాల్లో వీధులన్నీ నీటితో నిండిపోతాయి. ఇళ్లలోకి నీళ్లు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మందికి ఆఫీసులకు వెళ్లడం పెద్ద తలనొప్పి. తడి... Read More


అక్రమ యూరియా అమ్మకాలను ఆపండి: తెలంగాణ ప్రభుత్వానికి కిషన్ రెడ్డి సూచన

భారతదేశం, ఆగస్టు 22 -- హైదరాబాద్: రాష్ట్రంలో అక్రమంగా యూరియా అమ్మకాలు జరుగుతున్నాయని, దీనివల్ల యూరియా కొరత ఏర్పడి రైతులు ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు.... Read More


పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు అదనంగా రూ. 5 వేల కోట్లు కేటాయించండి: కేంద్ర ఆర్థిక మంత్రికి ముఖ్యమంత్రి వినతి

భారతదేశం, ఆగస్టు 22 -- న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న అభ... Read More


NDA అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కే మా మద్దతు: సీఎం చంద్రబాబు నాయుడు

భారతదేశం, ఆగస్టు 22 -- న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని NDA కూటమి అభ్యర్థిని కాకుండా వేరేవారికి టీడీపీ మద్దతు ఇస్తుందని ప్రతిపక్షాలు ఆశించడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నా... Read More