Exclusive

Publication

Byline

ఫోన్ ట్యాపింగ్ కేసు: ఆగస్టు 8న విచారణకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

భారతదేశం, ఆగస్టు 5 -- హైదరాబాద్: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగస్టు 8న సాక్షిగా వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఈ కేసును దర్యాప్తు చేస... Read More


గుండె బ్లాక్‌లను వ్యాయామంతో తగ్గించగలమా? కార్డియాలజిస్ట్ చెప్పిన కీలక విషయాలు

భారతదేశం, ఆగస్టు 5 -- గుండె ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండటం, వ్యాధులను నివారించడం కోసం వ్యాయామం చాలా ముఖ్యం. అయితే గుండెలో ఏర్పడిన బ్లాక్‌లను వ్యాయామంతో తొలగించవచ్చా? లేదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఈ... Read More


తప్పుడు కేసులతో భయం పుట్టిస్తున్నారు.. న్యాయవాదులే పోరాడాలి: వైఎస్ జగన్ పిలుపు

భారతదేశం, ఆగస్టు 5 -- అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తోందని, దీనిపై న్యాయవాదులు పోరాడాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్... Read More


వైద్య కళాశాలల ప్రవేశాల్లో నివాస అర్హత నిబంధనపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్

భారతదేశం, ఆగస్టు 5 -- న్యూఢిల్లీ: తెలంగాణలో వైద్య కళాశాలల ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన నివాస అర్హత నిబంధనను రద్దు చేసిన హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఈ వివాదంపై దాఖ... Read More


నేటి రాశి ఫలాలు ఆగస్టు 5, 2025: ఈరోజు ఈ రాశుల వారికి ఊహించని మార్పులు, అవకాశాలు!

Hyderabad, ఆగస్టు 5 -- 5 ఆగష్టు 2025 రాశిఫలాలు: గ్రహాలు, రాశుల గమనాన్ని బట్టి జాతకాన్ని నిర్ణయిస్తారు. జ్యోతిషశాస్త్రంలో పేర్కొన్న ప్రతి రాశిచక్రానికి ఒక పాలక గ్రహం ఉంటుంది, ఇది దానిపై ఎక్కువ ప్రభావాన... Read More


ఆగస్టు 5, 2025 తెలుగు పంచాంగం.. అమృత కాలం, దుర్ముహుర్తం

Hyderabad, ఆగస్టు 5 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం. ... Read More


పాలిచ్చే తల్లులకు బ్రెస్ట్ కేర్: గైనకాలజిస్ట్ ముఖ్యమైన చిట్కాలు, చేయకూడని తప్పులు ఇవే

భారతదేశం, ఆగస్టు 5 -- తల్లిపాలు బిడ్డకు ఒక వరమని, అవి బిడ్డను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, ఇన్ఫెక్షన్ల నుంచి కూడా కాపాడతాయని మనందరికీ తెలుసు. అయితే, ఈ పాలిచ్చే అనుభవం ఆరోగ్యంగా, సంతోషంగా సాగాలంటే తల్లులు... Read More


ఇది టీడీపీ సర్కారు షాక్.. ప్రజలపై వేల కోట్ల భారం: షర్మిల

భారతదేశం, ఆగస్టు 5 -- అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన 14 నెలల్లోనే ప్రజలకు విద్యుత్ ఛార్జీల రూపంలో భారీ షాకిచ్చిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరో... Read More


కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు, కమిషన్ వక్రీకరణలు: మాజీ మంత్రి హరీష్ రావు

భారతదేశం, ఆగస్టు 5 -- హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికార కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో వాస్తవాలను వక్రీకరించిందని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ... Read More


ఆదిత్య ఇన్ఫోటెక్ షేర్లకు బంపర్ డిమాండ్: తొలి రోజే 50 శాతానికి పైగా లాభం.. అదరగొట్టిన ఐపీఓ

భారతదేశం, ఆగస్టు 5 -- ఆదిత్య ఇన్ఫోటెక్ ఐపీఓ స్టాక్ మార్కెట్లో అద్భుతమైన ప్రవేశం చేసింది. మంగళవారం, ఆగస్టు 5న ఎన్ఎస్ఈలో ఈ కంపెనీ షేర్లు రూ. 675 ఇష్యూ ధరతో పోలిస్తే ఏకంగా 50.37 శాతం ప్రీమియంతో రూ. 1,015... Read More