భారతదేశం, ఆగస్టు 5 -- హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగస్టు 8న సాక్షిగా వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఈ కేసును దర్యాప్తు చేస... Read More
భారతదేశం, ఆగస్టు 5 -- గుండె ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండటం, వ్యాధులను నివారించడం కోసం వ్యాయామం చాలా ముఖ్యం. అయితే గుండెలో ఏర్పడిన బ్లాక్లను వ్యాయామంతో తొలగించవచ్చా? లేదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఈ... Read More
భారతదేశం, ఆగస్టు 5 -- అమరావతి: ఆంధ్రప్రదేశ్లో టీడీపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తోందని, దీనిపై న్యాయవాదులు పోరాడాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్... Read More
భారతదేశం, ఆగస్టు 5 -- న్యూఢిల్లీ: తెలంగాణలో వైద్య కళాశాలల ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన నివాస అర్హత నిబంధనను రద్దు చేసిన హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఈ వివాదంపై దాఖ... Read More
Hyderabad, ఆగస్టు 5 -- 5 ఆగష్టు 2025 రాశిఫలాలు: గ్రహాలు, రాశుల గమనాన్ని బట్టి జాతకాన్ని నిర్ణయిస్తారు. జ్యోతిషశాస్త్రంలో పేర్కొన్న ప్రతి రాశిచక్రానికి ఒక పాలక గ్రహం ఉంటుంది, ఇది దానిపై ఎక్కువ ప్రభావాన... Read More
Hyderabad, ఆగస్టు 5 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం. ... Read More
భారతదేశం, ఆగస్టు 5 -- తల్లిపాలు బిడ్డకు ఒక వరమని, అవి బిడ్డను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, ఇన్ఫెక్షన్ల నుంచి కూడా కాపాడతాయని మనందరికీ తెలుసు. అయితే, ఈ పాలిచ్చే అనుభవం ఆరోగ్యంగా, సంతోషంగా సాగాలంటే తల్లులు... Read More
భారతదేశం, ఆగస్టు 5 -- అమరావతి: ఆంధ్రప్రదేశ్లో టీడీపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన 14 నెలల్లోనే ప్రజలకు విద్యుత్ ఛార్జీల రూపంలో భారీ షాకిచ్చిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరో... Read More
భారతదేశం, ఆగస్టు 5 -- హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికార కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో వాస్తవాలను వక్రీకరించిందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ... Read More
భారతదేశం, ఆగస్టు 5 -- ఆదిత్య ఇన్ఫోటెక్ ఐపీఓ స్టాక్ మార్కెట్లో అద్భుతమైన ప్రవేశం చేసింది. మంగళవారం, ఆగస్టు 5న ఎన్ఎస్ఈలో ఈ కంపెనీ షేర్లు రూ. 675 ఇష్యూ ధరతో పోలిస్తే ఏకంగా 50.37 శాతం ప్రీమియంతో రూ. 1,015... Read More