Exclusive

Publication

Byline

అగ్రికల్చరల్ కాలేజీలో జాబ్ నోటిఫికేషన్.. ఫిబ్రవరి 11వ తేదీన ఇంటర్వ్యూ!

భారతదేశం, ఫిబ్రవరి 3 -- కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ మడకశిరలో రిక్రూట్‍మెంట్ నోటిఫికేషన్ వెలువడింది. మెడికల్ ఆఫీసర్ పోస్టును రిక్రూట్ చేస్తున్నారు. ఫిబ్రవరి 11వ తేదీన ఇంటర్వ్యూ ఉంటుంది. అర్హతలు ... Read More


ప్రైవేట్ కాలేజీల్లో లెక్చరర్లకు ఇంటర్ బోర్డు యూనిక్ ఐడీలు.. ఎక్కడకు వెళ్లినా ఇదొక్కటే!

భారతదేశం, ఫిబ్రవరి 3 -- ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో అక్రమాలను అరికట్టడానికి, ఫేక్ లెక్చరర్లను తగ్గించడానికి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లెక్చరర్లకు ఒక ప్రత్యేక గుర్తింప... Read More


ప్రైవేట్ కాలేజీల్లో లెక్చరర్లకు ఇంటర్ బోర్డు ఐడీ కార్డులు.. ఎక్కడకు వెళ్లినా ఇదొక్కటే!

భారతదేశం, ఫిబ్రవరి 3 -- ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో అక్రమాలను అరికట్టడానికి, ఫేక్ లెక్చరర్లను తగ్గించడానికి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లెక్చరర్లకు ఒక ప్రత్యేక గుర్తింప... Read More


ఫిబ్రవరి 4వ తేదీన ఈ జిల్లాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మెగా జాబ్ మేళాలు!

భారతదేశం, ఫిబ్రవరి 3 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(APSSDC) ఫిబ్రవరి 04, 2026 నాడు శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం, అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో మెగా జాబ్ మేళాలను ప్రకటించింది. ఈ మ... Read More


భద్రాచలంపై పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావం.. అధ్యయనం చేసేందుకు కమిటీ!

భారతదేశం, ఫిబ్రవరి 3 -- పోలవరం బ్యాక్ వాటర్ కారణంగా వర్షాకాలంలో గోదావరిలో నీరు స్వేచ్ఛగా ప్రవహించదని, భద్రాచలం ఆలయం, పట్టణం ముంపునకు దారితీస్తుందని తెలంగాణ ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ మేరక... Read More


రాష్ట్రంలో 72 లక్షల మందికి వైద్య పరీక్షలు.. సంజీవని ప్రాజెక్టు గురించి రాష్ట్రానికి బిల్ గేట్స్!

భారతదేశం, ఫిబ్రవరి 2 -- రాష్ట్రవ్యాప్తంగా 72 లక్షల మందికి వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్స్ రూపొందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గ... Read More


SCR : తెలంగాణ, ఏపీలో రూ. 27 వేల కోట్లకుపైగా విలువైన రైల్వే ప్రాజెక్టులు వేగవంతం

భారతదేశం, ఫిబ్రవరి 2 -- దక్షిణ మధ్య రైల్వే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 1,763.26 కిలోమీటర్ల మేర రూ. 27,342.44 కోట్ల అంచనా వ్యయంతో 18 కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతం చేసింది. ఈ ప్రాజెక్టుల... Read More


కేవలం 2 గంటల్లోనే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లవచ్చు : అశ్వినీ వైష్ణవ్

భారతదేశం, ఫిబ్రవరి 2 -- కేంద్ర బడ్జెట్ సమర్పించిన ఒక రోజు తర్వాత న్యూఢిల్లీ నుండి వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడారు. రాష్ట్రాల వారీగా కేటాయింపులు, కీలక రైల్వే ప్ర... Read More


రాజమండ్రి జైలుకు అంబటి రాంబాబు.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

భారతదేశం, ఫిబ్రవరి 2 -- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబుకు గుంటూరు ప్రత్యేక జూనియర్ సివిల్ న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది... Read More


2026లో ఏపీఎస్ఆర్టీసీకి 2500 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తాం : ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు

భారతదేశం, ఫిబ్రవరి 2 -- ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను వెల్లడించారు. ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి ... Read More