Exclusive

Publication

Byline

Inter Admissions 2026 : బీసీ గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్లు.. పరీక్ష లేదు.. నేరుగా సీటు.. ఎలా అప్లై చేయాలి?

భారతదేశం, ఏప్రిల్ 21 -- బీసీ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో 2026-27 విద్యాసంవత్సరానికి ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి ఏప్రిల్‌ 22 నుంచి మే 12 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ మేరకు సొసైటీ కార్యదర్శి సైదు... Read More


Summer Safety Guidelines : సమ్మర్ సేఫ్టీ గైడ్‌లైన్స్‌పై ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ కీలక ఆదేశాలు

భారతదేశం, ఏప్రిల్ 21 -- ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులను విద్యాశాఖ ఖరారు చేసింది. సుమారు 48 రోజులు విద్యార్థులకు హాలీడేస్ ఉంటాయి. ఏప్రిల్ 23వ తేదీ స్కూళ్లకు చ... Read More


New Trains : రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తెలంగాణ నుంచి 8 కొత్త రైళ్లు.. ఏ ప్రాంతాలకంటే?

భారతదేశం, ఏప్రిల్ 21 -- రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని వివిధ స్టేషన్ల నుంచి 8 కొత్త రైళ్లను ప్రకటించింది. కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి చొరవతో వచ్చిన ఈ కొత్తరైళ్లు వీక్లీ... Read More


ఎంజీఎన్ఆర్ఈజీఏ అమలులో కూటమి ప్రభుత్వం వెనకపడింది : వైఎస్ జగన్

భారతదేశం, ఏప్రిల్ 21 -- ఎంజీఎన్ఆర్ఈజీఏ అమలు మీద వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. టీడీపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వ హయాంలో గత రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో ఎంజీఎన్ఆర్ఈజీ... Read More


ఆర్టీసీ సమ్మె.. మరో సకల జనుల సమ్మెగా మారుతుంది: ఆర్టీసీ జేఏసీ హెచ్చరిక

భారతదేశం, ఏప్రిల్ 21 -- ఈ నెల 22 నుంచి చేపట్టబోయే సమ్మెకు అన్ని సంఘాలు మద్దతు తెలిపాయని ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ వెంకన్న స్పష్టం చేశారు. సమ్మె నోటీసు ఇచ్చి 41 రోజులు గడుస్తున్నా, ప్రభుత్వం నుంచి ఎలాంటి స... Read More


Tomato Price : రైతులకు ఊరట.. మార్కెట్‌లో పెరిగిన టమాట ధరలు.. 1 కేజీకి ఎంత ఉందంటే?

భారతదేశం, ఏప్రిల్ 20 -- రాయలసీమ వ్యాప్తంగా చిల్లర మార్కెట్లలో టమాటా ధరలు పెరిగాయి. కిలోకు సుమారు రూ. 40కి పెరగడంతో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ధరల పతనం తర్వాత రైతులకు ఊరట లభించింది. ధరలు పెట్టుబడి ఖర్చ... Read More


జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేయండి

భారతదేశం, ఏప్రిల్ 20 -- జేఈఈ మెయిన్‌ సెషన్‌-2 ఫలితాలను విడుదల చేశారు. ఏప్రిల్‌ 2 నుంచి 8 వరకు ఈ పరీక్షలు జరిగాయి. 11.23 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. Published by HT Digital Content Servic... Read More


JEE Main session 2 Result 2026 Released : జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేయండి

భారతదేశం, ఏప్రిల్ 20 -- జేఈఈ మెయిన్‌ సెషన్‌-2 ఫలితాలను విడుదల చేశారు. ఏప్రిల్‌ 2 నుంచి 8 వరకు ఈ పరీక్షలు జరిగాయి. 11.23 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 ఫలితాన్ని నేషన... Read More


Kaleshwaram Temple : కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ

భారతదేశం, ఏప్రిల్ 20 -- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో సోమవారం పూజలు చేశారు. ఆలయంలో ముఖ్యమంత్రికి సాంప్రదాయబద్ధంగా స్వాగతం లభి... Read More


Mango Pulp Export : పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు.. మ్యాంగో పల్ప్‌ ఎగుమతులకు బ్రేకులు

భారతదేశం, ఏప్రిల్ 20 -- పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల కారణంగా గల్ఫ్ దేశాలకు వెళ్లే ప్రాసెస్ చేసిన మామిడి గుజ్జు(Mango Pulp) నిలిచిపోయింది. దీని ఫలితంగా 90 శాతానికి పైగా గుజ్జు నిల్వలు గోదాములు, ఓడరేవు గిడ్డ... Read More