Exclusive

Publication

Byline

మూడు రోజులు తిరుపతి, మచిలీపట్నం నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైళ్లు.. ఈ స్టేషన్లలో స్టాప్‌లు!

భారతదేశం, డిసెంబర్ 18 -- రద్దీ దృష్ట్యా నేడు, రేపు, ఎల్లుండి(డిసెంబర్ 18, 19, 20వ తేదీల్లో) మూడు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఇందులో తిరుపతి, మంచిలీపట్నం నుంచి హ... Read More


60 శాతానికి పైగా సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్!

భారతదేశం, డిసెంబర్ 18 -- మూడు దశల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుగల అభ్యర్థులు 60 శాతానికి పైగా సర్పంచ్‌లను గెలుచుకున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ మద్దతుగల అభ్యర్థులు 25 శాతం పదవులను గ... Read More


తిరుమలలో పొలిటికల్ ఫ్లెక్సీతో తమిళనాడు భక్తుల ఓవరాక్షన్.. టీటీడీ సీరియస్!

భారతదేశం, డిసెంబర్ 18 -- తిరుమలలో తమిళనాడు నుంచి వచ్చిన భక్తులు ఓవరాక్షన్ చేశారు. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం కూడా సీరియస్ అయింది. ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘి... Read More


మూడో విడత పల్లె పోరులో పోలింగ్ శాతం 85.77.. డిసెంబర్ 22న బాధ్యతల స్వీకరణ

భారతదేశం, డిసెంబర్ 17 -- తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. దీంతో సర్పంచ్ ఎన్నికలు ముగిసినట్టైంది. మూడో విడుతలోనూ కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగించింది. హస్తం పార్టీ బలపరిచిన అభ్యర్థులు చాలా... Read More


మూడో విడత పల్లె పోరులో పోలింగ్ శాతం 80.78.. డిసెంబర్ 22న బాధ్యతల స్వీకరణ

భారతదేశం, డిసెంబర్ 17 -- తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. దీంతో సర్పంచ్ ఎన్నికలు ముగిసినట్టైంది. మూడో విడుతలోనూ కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగించింది. హస్తం పార్టీ బలపరిచిన అభ్యర్థులు చాలా... Read More


ఏపీలో ముస్లింలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఒక్కొక్కరికి లక్ష రూపాయలు

భారతదేశం, డిసెంబర్ 17 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లింలకు శుభవార్త చెప్పింది. హజ్ 2026 యాత్రకు విజయవాడ ఎంబార్కేషన్ సెంటర్ నుంచి వెళ్లేవారికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అం... Read More


పార్టీ మారినట్టు ఆధారాల్లేవ్.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ తీర్పు!

భారతదేశం, డిసెంబర్ 17 -- తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారానికి సంబంధించి పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు వెలువరించారు. ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లు కొట్టివేస్తూ నిర్ణయం తీసుకున్నారు... Read More


సిడ్నీ కాల్పుల ఘటనలో హైదరాబాద్ లింక్ అవమానమే.. ఇక్కడ స్లీపర్ సెల్స్ ఉండొచ్చు : తెలంగాణ బీజేపీ

భారతదేశం, డిసెంబర్ 17 -- ఆస్ట్రేలియా సిడ్నీలోని బోండి బీచ్‌లో యూదులు హనుక్కా ఉత్సవం జరుపుకొంటుండగా.. ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఇద్దరు వ్యక్తులు కాల్పులు చేశారు. ఈ ఘటనలో 15 మంది మృతిచెందారు. ఈ ద... Read More


ఏపీలో 6 జోన్లు, 2 మల్టీ జోన్లు.. మీ జిల్లా ఏ జోన్‌లో ఉందో చూడండి?

భారతదేశం, డిసెంబర్ 17 -- 1975 పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆర్డర్‌ను కేంద్ర ప్రభుత్వం సవరించింది. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికత, జోనల్ నిబంధనల్లో మార్పులు వచ్చాయి. ఇది ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్... Read More


గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు.. ఇకపై 'స్వర్ణగ్రామం' శాఖ

భారతదేశం, డిసెంబర్ 17 -- పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్‌షిప్(పీపీపీ) పద్ధతిలో వైద్య కళాశాలలను అభివృద్ధి చేయాలనే నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థించారు. ఇది సమర్థవంతమైన సేవలను న... Read More