భారతదేశం, డిసెంబర్ 18 -- రద్దీ దృష్ట్యా నేడు, రేపు, ఎల్లుండి(డిసెంబర్ 18, 19, 20వ తేదీల్లో) మూడు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఇందులో తిరుపతి, మంచిలీపట్నం నుంచి హ... Read More
భారతదేశం, డిసెంబర్ 18 -- మూడు దశల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుగల అభ్యర్థులు 60 శాతానికి పైగా సర్పంచ్లను గెలుచుకున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ మద్దతుగల అభ్యర్థులు 25 శాతం పదవులను గ... Read More
భారతదేశం, డిసెంబర్ 18 -- తిరుమలలో తమిళనాడు నుంచి వచ్చిన భక్తులు ఓవరాక్షన్ చేశారు. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం కూడా సీరియస్ అయింది. ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘి... Read More
భారతదేశం, డిసెంబర్ 17 -- తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. దీంతో సర్పంచ్ ఎన్నికలు ముగిసినట్టైంది. మూడో విడుతలోనూ కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగించింది. హస్తం పార్టీ బలపరిచిన అభ్యర్థులు చాలా... Read More
భారతదేశం, డిసెంబర్ 17 -- తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. దీంతో సర్పంచ్ ఎన్నికలు ముగిసినట్టైంది. మూడో విడుతలోనూ కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగించింది. హస్తం పార్టీ బలపరిచిన అభ్యర్థులు చాలా... Read More
భారతదేశం, డిసెంబర్ 17 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లింలకు శుభవార్త చెప్పింది. హజ్ 2026 యాత్రకు విజయవాడ ఎంబార్కేషన్ సెంటర్ నుంచి వెళ్లేవారికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అం... Read More
భారతదేశం, డిసెంబర్ 17 -- తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారానికి సంబంధించి పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు వెలువరించారు. ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లు కొట్టివేస్తూ నిర్ణయం తీసుకున్నారు... Read More
భారతదేశం, డిసెంబర్ 17 -- ఆస్ట్రేలియా సిడ్నీలోని బోండి బీచ్లో యూదులు హనుక్కా ఉత్సవం జరుపుకొంటుండగా.. ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఇద్దరు వ్యక్తులు కాల్పులు చేశారు. ఈ ఘటనలో 15 మంది మృతిచెందారు. ఈ ద... Read More
భారతదేశం, డిసెంబర్ 17 -- 1975 పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ను కేంద్ర ప్రభుత్వం సవరించింది. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికత, జోనల్ నిబంధనల్లో మార్పులు వచ్చాయి. ఇది ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్... Read More
భారతదేశం, డిసెంబర్ 17 -- పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్షిప్(పీపీపీ) పద్ధతిలో వైద్య కళాశాలలను అభివృద్ధి చేయాలనే నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థించారు. ఇది సమర్థవంతమైన సేవలను న... Read More