భారతదేశం, డిసెంబర్ 21 -- ఓటర్ల జాబితాల తదుపరి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తెలంగాణలో జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ప్రకటించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో బూత్ లెవల... Read More
భారతదేశం, డిసెంబర్ 21 -- జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తిరుపతి నగరంలో పర్యటించారు. ఏపీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ఎస్.ఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఎనర్... Read More
భారతదేశం, డిసెంబర్ 21 -- 40 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, 20 ఏళ్లు పాలించిన టీడీపీ పాలమూరుకు ద్రోహం చేశాయని కేసీఆర్ అన్నారు. మహబూబ్నగర్లో కృష్ణా నది 300 కిలోమీటర్లు ప్రవహిస్తోందని చెప్పారు. 174 టీఎంసీలు... Read More
భారతదేశం, డిసెంబర్ 21 -- మకర సంక్రాంతి అనేది తెలుగువారికి ముఖ్యమైన పండుగ. ఇది సూర్యుడు మకర రాశిలోకి ప్రయాణాన్ని చెబుతోంది. తెలుగువారి సంప్రదాయాలు, రుచికరమైన వంటకాలు, కుటుంబంతో సమయాన్ని గడపడానికి సంక్ర... Read More
భారతదేశం, డిసెంబర్ 21 -- ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జనవరి 3న కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించి తిరుమల తిరుపతి దేవస్థానం అతిథి గృహం, దీక్షా మండపానికి శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. కొండగట్ట... Read More
భారతదేశం, డిసెంబర్ 21 -- హైదరాబాద్ పోలీసులు ఘోస్ట్ పెయిరింగ్ అనే కొత్త వాట్సాప్ స్కామ్ గురించి వినియోగదారులను హెచ్చరించారు. ఇది నకిలీ లింక్ల ద్వారా ఖాతాలను హైజాక్ చేయడానికి యాప్ డివైజ్-లింకింగ్ ఫీచర్... Read More
భారతదేశం, డిసెంబర్ 21 -- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, పొంగులేటి శ... Read More
భారతదేశం, డిసెంబర్ 21 -- కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రారంభమైంది. అవసరమైన అన్ని అనుమతులు పొందిన తర్వాత జియో మైసూర్ ఈ ప్రాజెక్టును నిర్వహిస్తోంది. బంగారం నిక్షేపాలు ఉన్నట్ట... Read More
భారతదేశం, డిసెంబర్ 18 -- తెలంగాణలో చలిగాలులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి, అనేక ప్రాంతాల్లో సీజన్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ శివార్లు గడ్... Read More
భారతదేశం, డిసెంబర్ 18 -- విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం(కనక దుర్గ ఆలయం) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దర్శన టికెట్లతోపాటుగా అన్ని సేవలు ఆన్లైన్లోనే పూర్త... Read More