Exclusive

Publication

Byline

వచ్చే నెలలో భోగాపురం విమానాశ్రయం ట్రయల్ రన్ ప్రారంభం

భారతదేశం, నవంబర్ 5 -- భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు 91.7 శాతం పూర్తయ్యాయని, వచ్చే నెలలో ట్రయల్ రన్ ప్రారంభిస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి కింజారావు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. విజయనగరం ఎంపీ... Read More


వైజాగ్‌లో మూడు గ్లోబల్ ఈవెంట్స్ నిర్వహించనున్న ఇండియన్ నేవీ!

భారతదేశం, నవంబర్ 4 -- వచ్చే ఫిబ్రవరిలో వైజాగ్‌ మూడు ప్రధాన అంతర్జాతీయ మారిటైమ్ ఈవెంట్స్ ఆతిథ్యం ఇవ్వనుంది. అవి అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష 2026, ఎక్సైజ్ మిలాన్ 2026, ఫిబ్రవరి 15 నుండి 25 వరకు జరిగే హిందూ... Read More


ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ కోసం 700 ఎకరాలు సేకరణ.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

భారతదేశం, నవంబర్ 4 -- ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. 700 ఎకరాల భూ సేకరణ కోసం ఈ మేరకు ఆదేశాలు వెళ్లాయి. తెలంగాణలో 6 ప్రాంతీయ ఎయిర్‌పోర్ట్‌ల అభివృద్ధిలో భాగంగా ఆదిలా... Read More


విశాఖ జిల్లాలో తెల్లవారుజామున భూప్రకంపనలు.. అక్కడ భూకంప కేంద్రం!

భారతదేశం, నవంబర్ 4 -- ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. విశాఖపట్నం, సింహాచలంలో భూమి స్వల్పంగా కంపించింది. తెల్లవారుజామున 4:19 గంటల సమయంలో భూప్రకంపనలు వచ్చాయి.... Read More


కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్‌ను వెనక నుంచి ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు!

భారతదేశం, నవంబర్ 4 -- ఒక రోడ్డు ప్రమాదం మరిచిపోకముందే మరో రోడ్డు ప్రమాదం జరుగుతోంది తెలుగు రాష్ట్రాల్లో. నిన్నటికి నిన్న ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ ఢీ కొట్టింది. 19 మందికిపైగా ... Read More


తిరుమలలో కార్తీక పౌర్ణమి గరుడ సేవ.. రాత్రిపూట భక్తులకు దర్శనం ఇవ్వనున్న స్వామివారు!

భారతదేశం, నవంబర్ 4 -- తిరుమలలో నవంబర్ 5న కార్తీక పౌర్ణమి సందర్భంగా గరుడుసేవ నిర్వహించనున్నారు. రాత్రి 7 నుండి 9 గంట‌ల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్పస్వామివారు సువర్ణకాంతులీనుతున్న గ‌రుడునిపై తిర... Read More


సుక్మా అడవుల్లో మావోయిస్టు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ స్వాధీనం.. భారీ మొత్తంలో ఆయుధాలు!

భారతదేశం, నవంబర్ 4 -- సుక్మా జిల్లా అడవి ప్రాంతాల్లో కొనసాగుతున్న నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో భద్రతా దళాలు మరో ప్రధాన విజయాన్ని సాధించాయి. జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) బృందం అడవిలో లోపల నక్సలైట్ ఆర్డినె... Read More


వైఎస్ జగన్ కాన్వాయ్‌కి ప్రమాదం.. బందరు రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్!

భారతదేశం, నవంబర్ 4 -- వైసీపీ అధినేత వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో మెుంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వచ్చారు. జగన్ కాన్వాయ్ నియోజకవర్గంలోకి రాగానే వాహనాలు ఒకదానినొకటి ఢీ కొట... Read More


ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్ కూడా నడవలేనంత మంది ప్రయాణికులు.. సీటింగ్ కెపాసిటీ పట్టించుకునేది ఎవరు?

భారతదేశం, నవంబర్ 4 -- రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడలో జరిగిన ప్రమాదంతో ఒక్కసారిగా ఆర్టీసీ ప్రయాణంపైనా కూడా జనాలకు భయం పట్టుకుంది. నిజానికి ఆ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్‌ది తప్పు లేకపోయినా.. ... Read More


డాక్టర్ ఇంట్లో డ్రగ్స్.. మరోచోట డ్రగ్ పార్టీ భగ్నం, 12 మంది అరెస్ట్!

భారతదేశం, నవంబర్ 4 -- తాజాగా హైదరాబాద్‌లో డ్రగ్ పార్టీ కలకలం రేపింది. ఇటీవల డ్రగ్ పార్టీలపై పోలీసులు ఫోకస్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా రెండు ప్రదేశాల్లో డ్రగ్స్‌కు సంబంధించిన విషయాన్ని గుర్తి... Read More