Exclusive

Publication

Byline

ఏటా సుమారు 3,000 టీఎంసీల గోదావరి నీరు సముద్రంలో కలుస్తుంది : సోమిరెడ్డి

భారతదేశం, జనవరి 4 -- టీడీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మిగులు జలాలపై మాట్లాడారు. ప్రతి సంవత్సరం 2,000 నుండి 3,000 టీఎంసీల గోదావరి నీరు సముద్రంలో కలుస్తుందని, మిగులు జలాల వ... Read More


ఆంధ్రప్రదేశ్‌కు ఒక మైలురాయి.. ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు : సీఎం చంద్రబాబు

భారతదేశం, జనవరి 4 -- భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన తొలి విమానం ల్యాండింగ్ విజయవంతం అయిన శుభ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు సీఎం చ... Read More


బీఆర్ఎస్‌లో హరీశ్ ఓ గుంపును తయారు చేస్తున్నారు : మరోసారి కవిత ఫైర్

భారతదేశం, జనవరి 4 -- సూర్యాపేటలో కల్వకుంట్ల కవిత విలేకర్లతో మాట్లాడారు. అసెంబీలో ప్రతిపక్షం లేకుండా కృష్ణానీటిపై ప్రభుత్వం అబద్ధాలు చెప్పిందని విమర్శించారు. వ్యక్తిగతంగా హరీశ్ రావును ఒక్క మాట అన్నారని... Read More


ప్రపంచ తెలుగు మహాసభలు.. హాజరైన మారిషస్ అధ్యక్షుడు

భారతదేశం, జనవరి 4 -- గుంటూరులో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ అధ్యక్షతన జరుగుతున్న ఈ మహ సభల్లో మారిషస్ దేశ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల... Read More


'నదీ జలాలు-కాంగ్రెస్ ద్రోహాలు' ప్రజెంటేషన్‌.. ప్రభుత్వంపై కేటీఆర్, హరీశ్ రావు సీరియస్ కామెంట్స్

భారతదేశం, జనవరి 4 -- నదీ జలాల సమస్యలు, పాలనపై అధికార పార్టీ తెలంగాణ ప్రజలను పదే పదే మోసం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ... Read More