Exclusive

Publication

Byline

ఇక ఈ చట్టం పరిధిలోకి సెలబ్రిటీలు.. ఆన్‌లైన్ గేమింగ్‌కు సమాధి కట్టేలా కేంద్రం కీలక చర్యలు!

భారతదేశం, ఆగస్టు 20 -- ఆన్‌లైన్ గేమింగ్‌ను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త కఠిన చట్టాన్ని తీసుకువస్తుంది. దీని ప్రకారం సినిమా తారలు, క్రీడాకారులు, సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎవ... Read More


ఫిర్యాదుదారుడిగా వచ్చి ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడి!

భారతదేశం, ఆగస్టు 20 -- ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై ఈ ఉదయం తన నివాసంలో దాడి జరిగింది. తన నివాసంలో జరిగిన 'జాన్ సున్‌వాయ్' కార్యక్రమానికి హాజరైన ఒక వ్యక్తి ఆమె మీద దాడి చేశాడు. ఫిర్యాదుదారుడి వేషంలో... Read More


నీట్ విద్యార్థులకు శుభవార్త.. ఎంబీబీఎస్ సీట్ల పెంపు, కొత్త కాలేజీల ప్రారంభంపై నిషేధం లేదు!

భారతదేశం, ఆగస్టు 20 -- 2025-26 విద్యా సంవత్సరానికి కొత్త మెడికల్ కాలేజీల అనుమతి నిలిపివేత, ఎంబీబీఎస్ సీట్ల పెంపుపై జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంగళవారం రాజ్యసభకు ప్రభుత్వం ... Read More


స్టాక్స్ టూ వాచ్.. ఈ షేర్లపైనా ఓ లుక్కేసి ఉంచండి.. ఎందుకోసం చూడాలంటే?

భారతదేశం, ఆగస్టు 20 -- మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గుల మధ్య పెరుగుదలను నమోదు చేసి లాభాలతో ముగిసింది. నేటి ట్రేడింగ్‌లోనూ కొన్ని స్టాక్స్ మీద ఫోకస్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. రామ్‌కో సి... Read More


భారీ వర్షాలతో ముంబయి అతలాకుతలం.. ఐఎండీ రెడ్ అలర్ట్.. పాఠశాలలకు సెలవు

భారతదేశం, ఆగస్టు 20 -- దేశ ఆర్థిక రాజధాని ముంబై, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. గత 24 గంటల్లో ముంబైలో భారీ వర్షపాతం నమోదైంది. ... Read More


ఆ తేదీలోపు 1.17 కోట్ల మంది రేషన్ కార్డుల తొలగింపునకు చర్యలు.. అనర్హుల కేటగిరీలో మీరు ఉన్నారా?

नई दिल्ली।, ఆగస్టు 20 -- ఉచిత ఆహార ధాన్యాల పథకం లబ్ధి పొందేందుకు అనర్హులైన రేషన్ కార్డుదారులను కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా గుర్తించింది. వీరిలో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, నాలుగు చక్రాల వాహన యజమానుల... Read More


30 రోజులకు పైగా కస్టడీలో ఉంటే పీఎం, సీఎం, మినిస్టర్స్‌ను తొలగించేలా కీలక బిల్లు!

భారతదేశం, ఆగస్టు 20 -- తీవ్రమైన నేరారోపణలపై అరెస్టు అయిన ప్రజాప్రతినిధులను పదవుల నుండి తొలగించేలా చూసే బిల్లును బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రతిపాదిత చట్టం ప్రధానమంత్రి, కేంద్ర మంత్రు... Read More


రూ.5,800 కోట్లతో అడ్వాన్స్‌డ్ పోస్టల్ టెక్నాలజీ.. ఇక పోస్ట్‌మెన్ నేరుగా మీ దగ్గరకే వచ్చేస్తాడు!

భారతదేశం, ఆగస్టు 20 -- రూ. 5800 కోట్ల వ్యయంతో అడ్వాన్స్‌డ్ పోస్టల్ టెక్నాలజీ(ఏపీటీ) వ్యవస్థను ఆవిష్కరించింది పోస్టల్ శాఖ. భారతీయ పోస్టల్ సర్వీస్‌కు ఒక పెద్ద అప్‌గ్రేడ్‌ను ఇస్తుంది. కేంద్ర కమ్యూనికేషన్... Read More


కస్టమర్లకు ఎయిర్‌టెల్ షాక్.. ఈరోజు నుంచి ఈ చౌకైన రూ.249 రీఛార్జ్ ప్లాన్ క్లోజ్!

భారతదేశం, ఆగస్టు 20 -- టెలికాం పరిశ్రమలో మరో షాక్ తగిలింది. అతిపెద్ద కస్టమర్ బేస్ ఉన్న ఎయిర్‌టెల్ తన వినియోగదారలకు షాక్ ఇచ్చింది. ఇకపై చౌక ప్లాన్లతో రీఛార్జ్ చేసుకునే వెసులుబాటు ఉండదు. జియో తరువాత, ఇప... Read More


5 నెలల శిశువుకు విజయవంతంగా లివర్ ట్రాన్స్‌ప్లాంట్!

భారతదేశం, ఆగస్టు 20 -- విజయవాడలో కేవలం 5 నెలల పసికందుకు విజయవంతంగా లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. రాష్ట్రంలోనే అత్యంత పిన్న వయస్కుడికి ఈ అరుదైన ఆపరేషన్ సాధ్యమైంది. గడిచిన మూడేళ్ళలో ఈ ప్రోగ్రామ్ ద్వారా... Read More