Exclusive

Publication

Byline

టూ వీలర్ అమ్మకాల్లో హీరోను సైడ్‌కి నెట్టి హోండా నెంబర్ వన్‌ పొజిషన్‌.. ఎన్ని లక్షల అమ్మకాలు?

భారతదేశం, ఆగస్టు 5 -- హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) 2025 జూలై నెలలో రికార్డు సృష్టించింది. ఈ నెలలో 5.15 లక్షల యూనిట్లను విక్రయించడం ద్వారా హీరో మోటోకార్ప్‌ను అధిగమించి హోండా దేశం... Read More


వామ్మో వరదలు.. కొట్టుకుపోయిన ఇళ్లు, జనాలు.. వీడియో చూస్తే భయంతో గూస్ బంప్స్!

భారతదేశం, ఆగస్టు 5 -- ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో ధరాలి గ్రామంలోని ఖీర్ గంగా నదిలో భయంకరమైన వరద సంభవించింది. వరద కారణంగా 20 నుండి 25 హోటళ్ళు, నివాసాలు కొట్టుకుపోయాయి. స్థానికుల నుండి అందిన సమాచారం ప్ర... Read More


ఆస్తిని తాకట్టు పెట్టి బ్యాంకుల నుండి రుణం తీసుకునేముందు ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోండి

భారతదేశం, ఆగస్టు 5 -- చాలా మంది బ్యాంకుల నుండి రుణాలు తీసుకుంటారు. బంగారాన్ని తాకట్టు పెట్టి, వ్యక్తిగత రుణాలు తీసుకుంటారు. అయితే ఆస్తిని తాకట్టు పెట్టి బ్యాంకుల నుండి కూడా రుణాలు పొందవచ్చు. ఇటీవలి కా... Read More


పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం మంచిది కాదా? దీనిపై కేంద్రం ఏం చెప్పింది?

భారతదేశం, ఆగస్టు 5 -- పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ కలపడం మంచిది కాదు అని సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇథనాల్ కారణంగా వాహనం దెబ్బతింటుందని ప్రచారం జరిగింది. దీనిపై కేంద్రం తాజాగా క్లారిటీ ఇచ్చ... Read More


అవసరమైతే మరిన్ని సుంకాలు.. మరోసారి భారత్‌కు ట్రంప్ టారిఫ్ బెదిరింపు!

భారతదేశం, ఆగస్టు 4 -- భారత్‌పై డొనాల్డ్ ట్రంప్ సుంకాల బెదిరింపులు కొనసాగిస్తూనే ఉన్నారు. భారత్‌పై సుంకాన్ని గణనీయంగా పెంచుతామని ట్రంప్ సోమవారం తాజా హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా వస్తువులపై భారత్ అధి... Read More


తమిళనాడులో ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ ప్లాంట్.. ఇక్కడి నుంచి ఎగుమతులు!

భారతదేశం, ఆగస్టు 4 -- ఇప్పుడు భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) మార్కెట్లో విన్‌ఫాస్ట్ ఆటో లిమిటెడ్ పేరుతో మరో పెద్ద సంస్థ ఉంది. వియత్నాం దిగ్గజం తమిళనాడులోని తూత్తుకుడిలో తన మొదటి భారతీయ, మూడో గ్లోబల... Read More


వారణాసిలో గంగానది వరద బీభత్సం.. నీట మునిగిన నమో ఘాట్.. పడవల్లో ప్రయాణిస్తున్న ప్రజలు!

భారతదేశం, ఆగస్టు 4 -- వారణాసిలో ప్రమాద స్థాయిని దాటినా గంగానది నీటిమట్టం పెరుగుతూనే ఉంది. అత్యంత ప్రసిద్ధి చెందిన నమో ఘాట్ నుంచి మణికర్ణిక, హరిశ్చంద్ర వరకు అన్ని ఘాట్లు పూర్తిగా నీట మునిగాయి. గోదౌలియా... Read More


అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రవేశపెట్టి పార్టీల అభిప్రాయం తీసుకుంటాం : సీఎం రేవంత్

భారతదేశం, ఆగస్టు 4 -- కాళేశ్వరం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ సమర్పించిన నివేదికకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులకు కలిసి... Read More


పోస్టాఫీసులో ఆ సేవలు ఇక చరిత్ర.. 50 సంవత్సరాల సర్వీస్ తర్వాత సెప్టెంబర్ 1న క్లోజ్!

భారతదేశం, ఆగస్టు 4 -- రిజిస్ట్రర్డ్ పోస్ట్ ఈ పేరు వినగానే అప్పటితరం వారికి తెలియని ఎమోషన్. భారత తపాలా శాఖలో అత్యంత విశ్వసనీయ సేవ అయిన రిజిస్టర్డ్ పోస్ట్ సర్వీస్ తన 50 ఏళ్ల శకానికి ముగింపును ఇస్తోంది. ... Read More


సీఐఎస్ఎఫ్ బంపర్ రిక్రూట్‌మెంట్.. 70 వేల పోస్టుల నియామకాల భర్తీకి ప్లాన్!

భారతదేశం, ఆగస్టు 4 -- ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) ద్వారా 70,000 మంది సిబ్బందిని నియమించనున్నారు. ఈ 70 వేల మంది సైనికుల పోస్... Read More