Exclusive

Publication

Byline

APSRTC : మరికొన్ని రోజుల్లో రోడ్లపైకి 750 ఎలక్ట్రిక్ బస్సులు.. 12 డిపోలలో ఈవీ ఛార్జింగ్ పాయింట్లు

భారతదేశం, ఏప్రిల్ 12 -- పీఎం ఈ-బస్ సేవా పథకం కింద ఏపీలోని 11 నగరాలకు కేంద్ర ప్రభుత్వం 750 ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసిన విషయం తెలిసిందే. వీటి నిర్వహణ కోసం ఈవీ ఛార్జింగ్ పాయింట్ల విస్తృత నెట్‌వర్క్‌... Read More


PM RAHAT : యాక్సిడెంట్ బాధితులకు రూ. 1.5 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్.. త్వరలో స్కీమ్‌లోకి ఏపీ

భారతదేశం, ఏప్రిల్ 12 -- రోడ్డు ప్రమాద బాధితులందరికీ తక్షణమే ఉచిత వైద్య చికిత్సను అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన PM RAHAT(Prime Minister's Road Accident Victims' Hospitalisation & Ass... Read More


IRCTC Pilgrimage Tourism : తెలుగువారి కోసం ఐఆర్‌సీటీసీ 4 తీర్థయాత్ర ప్యాకేజీలు.. సమ్మర్‌లో ఏ తేదీల్లో ఉన్నాయ్!

భారతదేశం, ఏప్రిల్ 12 -- బడ్జెట్ ధరలో ఐఆర్‌సీటీసీ పలు టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. మధ్యతరగతివారు కూడా ఈ ప్యాకేజీల్లో టూర్లు తిరిగిరావొచ్చు. దేశంలో ముఖ్యమైన ప్రదేశాలకు ఈ టూర్స్ ప్లాన్ చేస్తుంటారు. అయిత... Read More


Lord Saturn : 138 రోజుల పాటు తిరోగమనంలో శని భగవానుడు.. ఈ రాశులకు కలిసిరానున్న కాలం!

భారతదేశం, ఏప్రిల్ 12 -- జ్యోతిషశాస్త్రంలో శని దేవుడికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ఆయన ఎలాంటి వివక్ష లేకుండా ఒకరి కర్మలకు అనుగుణంగా ఫలితాలను ఇవ్వగలడు. ఈ శని దేవుడు ప్రస్తుతం గురు భగవానుడి మీన రా... Read More


Vastu Tips : ఇంట్లో ఆవు విగ్రహాన్ని ఎక్కడ పెట్టాలి? ఏ ప్రదేశంలో పెడితే అశుభం!

భారతదేశం, ఏప్రిల్ 11 -- హిందూమతంలో ఆవును పవిత్రమైనదిగా భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఆవు విగ్రహాన్ని ఉంచడం వల్ల చుట్టుపక్కల వాతావరణంపై సానుకూల ప్రభావం ఉంటుంది. ఆవు శుక్ర గ్రహానికి ప్రతీక... Read More


దీపం పథకం లబ్ధిదారులు పీఎన్‌జీలోకి మారినా బ్యాంక్ అకౌంట్‌లోకి డబ్బులు!

భారతదేశం, ఏప్రిల్ 11 -- ఏపీలో దీపం పథకం లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్ చెప్పారు. పైప్డ్ నేచురల్ గ్యాస్‌కు(పీఎన్జీ) దీపం పథకం లబ్ధిదారులు మారినా.. రాయితీ సొమ్మును వారి బ్యాంకు అకౌంట్లోకి వేస్త... Read More


గుడ్‌న్యూస్.. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్ని రెండేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు

భారతదేశం, ఏప్రిల్ 11 -- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం.. రాష్ట్రంలో పారిశ్రామిక, సాంకేతిక వృద్ధికి చేస్తున్న కృషిని బలోపేతం చేస్తూ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక... Read More


ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు.. జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచన!

భారతదేశం, ఏప్రిల్ 11 -- ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న విభిన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ(ఏపీఎస్‌డీఎంఏ) హెచ్చరించింది. తీవ్రమైన వేడి,... Read More


బంగారం, పట్టుచీరలు వద్దు.. ఈ అమ్మవారికి ఐదు రాళ్లు, ఒకపువ్వు సమర్పిస్తే చాలు!

భారతదేశం, ఏప్రిల్ 9 -- భారతదేశవ్యాప్తంగా ఉన్న శక్తి పీఠాల్లో అమ్మవారికి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పండ్లు లేదా నైవేద్యాలు సమర్పించడం మనం చూస్తుంటాం. కానీ ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లా, దట్... Read More


ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాలు.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి!

భారతదేశం, ఏప్రిల్ 9 -- విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాలు అందించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే 1 నుంచి ... Read More