Exclusive

Publication

Byline

4 నగరాలను కలుపుతూ దక్షిణ భారతదేశంలో బుల్లెట్ రైలు.. లిస్టులో హైదరాబాద్, అమరావతి!

భారతదేశం, ఆగస్టు 31 -- దేశంలో బుల్లెట్ రైలు నెట్‌వర్క్‌ను విస్తరించే దిశగా ప్రభుత్వం వేగంగా కృషి చేస్తోంది. దక్షిణ భారతదేశంలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం సర్వేకు ఆదేశాలు వెళ్లినట్టుగా ఆంధ్రప్రదేశ్ మ... Read More


అమెరికాలో నాలుగు సంవత్సరాలే ఉండాలి.. విద్యార్థులకు మరో షాక్ ఇచ్చిన ట్రంప్!

భారతదేశం, ఆగస్టు 28 -- అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ మరో షాక్ ఇచ్చారు. వీసాల జారీకి ఇప్పటికే సోషల్ మీడియా చెకింగ్ కఠినంగా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మ... Read More


రూ.12,328 కోట్లతో నాలుగు రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. తెలంగాణకు కూడా గుడ్‌న్యూస్!

భారతదేశం, ఆగస్టు 28 -- దేశంలో కొత్తగా నాలుగు ప్రధాన రైల్వే ప్రాజెక్టులు రానున్నాయి. దీని ద్వారా భారతీయ రైల్వే లైన్లలో కొత్తగా 565 కిలోమీటర్లు చేరనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కే... Read More


స్టాక్స్ టూ బై.. ఈరోజు నిపుణులు సిఫారసు చేస్తున్న 5 స్టాక్స్.. లిస్టులో ఓలా ఎలక్ట్రిక్ కూడా!

భారతదేశం, ఆగస్టు 28 -- ఆగస్టు 26 మంగళవారం భారత స్టాక్ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. బెంచ్‌మార్క్ సూచీలతో పాటు మిడ్‌‌క్యాప్, స్మాల్క్యాప్ షేర్లు 1 శాతానికి పైగా పడిపోయాయి. ఒకే సెషన్లో ఇన్వెస్టర్ల... Read More


బంగారంలో పెట్టుబడి పెట్టేముందు గణేశుడిని నుంచి నేర్చుకోవాల్సిన 5 పాఠాలు!

భారతదేశం, ఆగస్టు 28 -- గణేష్ చతుర్థి పండుగను దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకొన్నారు. గణేశుడు జ్ఞానం, సంపద, ఆనందం, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. మీరు స్టాక్ మార్కెట్, ముఖ్యంగా బంగారంలో పెట్టుబడి... Read More


స్కూల్‌లో కాల్పుల కలకలం.. ఇద్దరు పిల్లలు మృతి, పలువురికి తీవ్ర గాయాలు.. ట్రంప్ కీలక ఆదేశాలు!

భారతదేశం, ఆగస్టు 28 -- మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్ నగరంలోని కాథలిక్ పాఠశాలలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు పిల్లలు మరణించగా, 17 మంది పిల్లలు, మరికొందరు పెద్దలు గాయపడ్డారు. మెుత్తం 20 మందికిపైగా ఆసుపత్రిప... Read More


వెండి హాల్‌మార్కింగ్ నుంచి ఏటీఎం మనీ విత్‌డ్రాపై ఛార్జీల వరకు.. సెప్టెంబర్‌లో రానున్న 5 కొత్త రూల్స్!

భారతదేశం, ఆగస్టు 28 -- సెప్టెంబర్ 1 నుండి గృహ బడ్జెట్‌లు, రోజువారీ ఖర్చులను ప్రభావితం చేసే కొన్ని మార్పులు అమల్లోకి వస్తాయి. వెండి హాల్‌మార్కింగ్ నుండి ఎస్బీఐ కార్డు నిబంధనలు, ఎల్పీజీ ధర సవరణలు, ఏటీఎం... Read More


టయోటా నుంచి ఎలక్ట్రిక్ కారు విడుదల కానుంది.. 550 కి.మీ రేంజ్, బడ్జెట్ ధరలోనే వస్తుందా?!

భారతదేశం, ఆగస్టు 28 -- టయోటా ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి కొత్త కారును తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే, త్వరలో సరికొత్త అర్బన్ క్రూయిజర్ ఈవీని విడుదల చేయనుంది. కొత్త కా... Read More


10277 ఐబీపీఎస్ క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి నేడే లాస్ట్ ఛాన్స్.. వెంటనే అప్లై చేసుకోండి

భారతదేశం, ఆగస్టు 28 -- ఐబీపీఎస్ ఐబీపీఎస్ క్లర్క్ రిక్రూట్మెంట్ పోస్టులకు అప్లై చేయని వారు వెంటనే చేయాలి. ఎందుకంటే దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 28, 2025న ముగుస్తుంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 10277 ... Read More


ట్రంప్ సుంకాల తర్వాత టెక్స్‌టైల్ ఎగుమతులకు భారత్ కొత్త మార్గం.. 40 దేశాలపై ఫోకస్!

భారతదేశం, ఆగస్టు 28 -- అమెరికా భారతదేశంపై 50 శాతం సుంకం విధించింది. ఈ నిర్ణయం వస్త్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. భారతదేశం ప్రధాన ఎగుమతి దేశాలలో అమెరికా ఒకటి. ఈ నిర్ణయం భారతదేశానికి ఆందోళన... Read More