Exclusive

Publication

Byline

2025లో ఏపీలో క్రైమ్ రేట్ తగ్గిందా? పెరిగిందా? వివరాలు డీజీపీ మాటల్లో..

భారతదేశం, డిసెంబర్ 29 -- 2025 సంవత్సరానికి వార్షిక నేరాల నివేదికను ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే.. ఏపీలో క్రైమ్ రేట్ చాలా తగ్గిందని వెల్లడించారు. మహిళలకు రక్షణ, మత్... Read More


తెలంగాణలోని 11 జిల్లాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు.. మరో రెండు రోజులు చలి!

భారతదేశం, డిసెంబర్ 29 -- తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ(TGDPS) డేటా ప్రకారం మొత్తం 11 జిల్లాల్లో ఆదివారం, సోమవారం (డిసెంబర్ 28, 29) ఉదయం మధ్య 10 డిగ్రీలు లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్య... Read More


ఏపీలో కొత్త జిల్లాలకు కేబినెట్ ఆమోదం.. మంత్రివర్గ నిర్ణయాలు ఇవే!

భారతదేశం, డిసెంబర్ 29 -- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం అనే మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో మొత్తం... Read More


బాంబులు పెట్టి పేల్చేశారు.. అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి కామెంట్స్‌పై రచ్చ!

భారతదేశం, డిసెంబర్ 29 -- తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా మెుదలయ్యాయి. సీఎం రేవంత్ రెజ్డి, ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు అయ్యారు. కేసీఆర్ దగ్గరకు వెళ్లి రేవంత్ రెడ్డి బాగున్నారా అని అడిగారు. కాసేపట... Read More


అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు యువతులు మృతి

భారతదేశం, డిసెంబర్ 29 -- అమెరికాలోని కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు మరణంచారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన మీసేవ కేంద్రం నిర్వాహకుడు నా... Read More


వైకుంఠ ద్వార ద‌ర్శనాల‌ను భ‌క్తుల‌కు దివ్య అనుభూతిగా మార్చాలి : టీటీడీ

భారతదేశం, డిసెంబర్ 28 -- తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో డిసెంబ‌ర్ 30 నుండి జ‌న‌వ‌రి 8వ తేది వ‌ర‌కు నిర్వహించ‌నున్న ప్రతిష్టాత్మక‌ వైకుంఠ ద్వార ద‌ర్శనాల‌కు వచ్చే భ‌క్తుల‌కు స్వామివారి ద‌ర్శనాన్ని దివ్య అనుభ... Read More


సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటన.. సీఈఓను అరెస్ట్ చేసిన పోలీసులు

భారతదేశం, డిసెంబర్ 28 -- ఈ ఏడాది జూన్‌లో తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ ఇండస్ట్రీస్ ఫార్మా ప్లాంట్‌లో జరిగిన పేలుడు ఘటనలో 54 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆ సంస్థ మేనే... Read More


పీఎం ఈ-బస్ సేవా స్కీమ్.. ఏపీఎస్ఆర్టీసీలో 750 ఎలక్ట్రిక్ బస్సులు!

భారతదేశం, డిసెంబర్ 28 -- పట్టణ రవాణాకు ప్రోత్సాహకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) త్వరలో పీఎం ఈ-బస్ సేవా పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 750 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనుంది... Read More


ఐబొమ్మ రవి కేసులో మరో ట్విస్ట్.. సీన్‌లోకి ఇంకో కొత్త వ్యక్తి పేరు.. కానీ ఏ సంబంధమూ లేదు!

భారతదేశం, డిసెంబర్ 28 -- సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవి కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. వెల్లేల ప్రహ్లాద్ అనే వ్యక్తి పేరుతో రవి, పాన్ కార్... Read More


రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. జనవరి 1 నుంచి రైళ్ల సమయాల్లో మార్పులు, కొత్త టైమ్ టేబుల్!

భారతదేశం, డిసెంబర్ 28 -- జనవరి 1వ తేదీ నుండి రైలు ప్రయాణికులు తమ ప్రయాణం ప్రారంభమయ్యే ముందు రైలు సమయాలను తనిఖీ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. రైళ్లకు సంబంధించిన సమాచారం, సంబంధిత స్టేషన్లలో... Read More