Exclusive

Publication

Byline

శబరిమలలో 10 లక్షలకు చేరువలో భక్తులు.. అయ్యప్ప దర్శనానికి కొనసాగుతున్న రద్దీ!

భారతదేశం, నవంబర్ 27 -- శబరిమల అయ్యప్పను దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో రద్దీ కొనసాగుతోంది. నిన్న సాయంత్రం 7 గంటల వరకు 72,385 మంది ఆలయాన్ని సందర్శించారు. ఇప్పటి వరకు మెుత... Read More


తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలకు ఎల‌క్ట్రానిక్‌ డిప్ వివరాల నమోదు ప్రారంభం.. ఇలా చేయాలి

భారతదేశం, నవంబర్ 27 -- తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. సామాన్య భక్తులకు పెద్దపీట వేయనుంది. వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి,... Read More


సూపర్ ఐడియా సర్‌ జీ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌లో హిస్టరీ షీటర్లు!

భారతదేశం, నవంబర్ 27 -- రాచకొండ పోలీసులు కమిషనరేట్‌లోని కీలక జంక్షన్లలో ట్రాఫిక్ నిర్వహణ విధుల్లో హిస్టరీ-షీటర్లను(ఒకప్పుడు రౌడీ షీటర్లు) చేర్చే ఒక వినూత్నమైన సంస్కరణ ప్రాజెక్టును ప్రవేశపెట్టారు. ఈ కార... Read More


వందేళ్ల కిందట కేటాయించిన నీటిని తెలంగాణ చెబితే కుదిస్తారా? : ఆంధ్రప్రదేశ్

భారతదేశం, నవంబర్ 27 -- దాదాపు వందేళ్ల కిందట కేటాయించిన నీటిపై తెలంగాణ హక్కు కలిగి ఉండదని బుధవారం న్యూఢిల్లీలోని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-II (KWDT-II) ముందు ఆంధ్రప్రదేశ్ గట్టిగా వాదించింది. హైదరాబ... Read More


తప్పిన సెన్యార్ తుపాను ముప్పు.. 29 నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు!

భారతదేశం, నవంబర్ 27 -- మలక్కా జలసంధి, ఇండోనేషియా సమీపంలోని తీవ్ర వాయుగుండం సెన్యార్ తుపానుగా బలపడింది. అయితే ఇది పశ్చిమ దిశగా కదులుతూ తక్కువ సమయంలోనే ఇండోనేషియాలో తీరం దాటింది. దీని ప్రభావం మనకు ఉండదన... Read More


నేటి నుంచి మెుదటి విడత సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్లు.. అర్హతలు, ఏమేం కావాలి?

భారతదేశం, నవంబర్ 27 -- తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మెుదలైంది. మూడు విడతల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేలా ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. డిసెంబరు 11, 14, 17 తేదీల్లో పోలింగ్ నిర్వహించనుం... Read More


గ్రూప్ 2 ర్యాంకర్లకు హైకోర్టులో ఊరట.. సింగిల్‌ బెంచ్‌ ఉత్తర్వులు సస్పెండ్‌

భారతదేశం, నవంబర్ 27 -- 2015 గ్రూప్-2 నియామకాల్లో ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. నియామక ప్రక్రియను రద్దు చేసి, ఎంపిక జాబితాను రద్దు చేసిన సింగిల్ బెంచ్ తీర్పును చీఫ్ జస్టిస్ నే... Read More


వెంకటేశ్వర స్వామే నాకు ప్రాణభిక్ష పెట్టాడు.. తప్పు చేస్తే వదిలిపెట్టడు : సీఎం చంద్రబాబు

భారతదేశం, నవంబర్ 27 -- అమరావతి రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెంలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రూ.260 కోట్లతో ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం భూమిపూజ చే... Read More


Gen Z అనుకున్నది సాధించేలా ప్రభుత్వం సహకరిస్తుంది : ప్రధాని మోదీ

భారతదేశం, నవంబర్ 27 -- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌లోని స్కైరూట్ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టగల సామర్థ్యం గల భారతదేశ మొట్టమొదటి ... Read More


తిరుమలలో డిసెంబర్ నెల విశేష పర్వదినాల తేదీలు.. ఏ రోజు ఏంటి?

భారతదేశం, నవంబర్ 26 -- తిరుమల తిరుపతి దేవస్థానం డిసెంబర్ నెలకు సంబంధించి తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాలకు సంబంధించిన తేదీలను ప్రకటించింది. ఏ తేదీన ఏం ఉన్నాయో ఇక్కడ మీరు చూడవచ్చు. తిరుమల శ్రీవారి... Read More