Publication

Byline

ఏపీ, తెలంగాణ, కర్ణాటక ప్రయాణికులకు అలర్ట్.. రద్దీని తగ్గించడానికి ప్రత్యేక రైళ్లు

భారతదేశం, మే 15 -- వేసవి రద్దీని తగ్గించడానికి భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. రైలు నెం. 08581 విశాఖపట్నం-ఎస్ఎమ్‌వి బెంగళూరు వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు మే 22 నుండి జూన్ 26 ... और पढ़ें


త్వరలో పొద్దుతిరుగుడు పంట కొనుగోళ్లు పునఃప్రారంభం

భారతదేశం, మే 15 -- తెలంగాణలో పొద్దుతిరుగుడు పంటను మార్క్‌ఫేడ్ ద్వారా ప్రభుత్వం సేకరించనుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైతుల నుంచి పొద్దుతిరుగుడు పంట మొత్తాన్ని సేకరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన... और पढ़ें


పౌరులకు అలర్ట్.. మే 20వ తేదీన దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్

భారతదేశం, మే 15 -- దేశంలో మే 20వ తేదీన మెడికల్ షాపులు బంద్ ఉంటాయి. సుమారు 12.40 లక్షలకుపైగా కెమిస్టులు, ఫార్మాస్యూటికల్ డిస్ట్రిబ్యూటర్లు పాల్గొంటారని ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గ... और पढ़ें


దేశం గర్వించే వ్యూహాత్మకమైన రక్షణ కేంద్రంగా పుట్టపర్తి : సీఎం చంద్రబాబు

భారతదేశం, మే 15 -- ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలోని అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ ఫ్లైట్ టెస్టింగ్ ప్రాజెక్టు శిలాఫలకాన్ని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ముఖ్యమంత్రి చ... और पढ़ें


శని దోషం నుంచి బయటపడేందుకు శని అమవాస్య రోజున చేయాల్సిన పనులు

భారతదేశం, మే 15 -- అమావాస్య తిథి శనివారం నాడు వస్తే, దానిని శని అమావాస్య అంటారు. ఈసారి మే 16వ తేదీన వస్తుంది. శని దేవుని అనుగ్రహం పొందాలనుకునే వారికి, శని దోషం నుండి విముక్తి పొందాలనుకునే వారికి, లేదా... और पढ़ें


యూనివర్సిటీల్లో 1,523 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. మే 18 నుంచి దరఖాస్తులు!

భారతదేశం, మే 15 -- రాష్ట్రంలో ఉన్నత విద్యను బలోపేతం చేసే ప్రయత్నాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 19 విశ్వవిద్యాలయాల్లో 1,523 బోధనా సిబ్బంది పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. శుక్... और पढ़ें


ఈ పువ్వులు మీ దగ్గర ఉంటే శని దేవుడి చల్లని చూపు మీపైనే.. కానీ వాటితో ఏం చేయాలి?

భారతదేశం, మే 15 -- శని జయంతిని జ్యేష్ఠ అమావాస్య నాడు జరుపుకొంటారు. ఈ సంవత్సరం శని జయంతి మే 16వ తేదీన వచ్చింది. ఈ సంవత్సరం శని జయంతి శనివారం నాడు రావడం చాలా అరుదైన విషయం. అందువల్ల, శని దేవుడిని ప్రసన్న... और पढ़ें


ఇంటర్ విద్యలో పెను మార్పులు.. మారిన పరీక్షల విధానం.. ఈ ఇయర్ నుంచే అమలు

భారతదేశం, మే 14 -- తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యా రంగంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కేవలం ద్వితీయ సంవత్సరంలోనే ఉండే ప్రాక్టికల్స్ (ప్రయోగాత్మక పరీక్షలు), ఇకపై మొదటి సంవత్సరం నుం... और पढ़ें


Bandi Bhageerath Case : బండి భగీరథ్ కేసు.. బాధితురాలి పుట్టిన తేదీలపై హైకోర్టు ప్రశ్నలు!

భారతదేశం, మే 14 -- పోక్సో (POCSO) కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేసింది. ఈ కేసులో తక్షణ అరెస్ట్ నుంచి ఆయనకు ఊరట లభిస్తుందా లేదా అన్న అంశంపై ఉత్కంఠ... और पढ़ें


SIR Phase 3 : ఎస్‌ఐఆర్‌ థర్డ్ ఫేజ్ షెడ్యూల్ విడుదల.. ఈ తేదీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో!

భారతదేశం, మే 14 -- కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. 'ప్రత్యేక సమగ్ర సవరణ'(SIR) మూడో దశలో భాగంగా తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తం 16 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ ... और पढ़ें