Exclusive

Publication

Byline

బుల్లెట్ రైలులా ఈ రైల్ స్టాక్.. కంపెనీ ఆర్డర్ బుక్‌లో రూ.26,000 కోట్ల పని!

భారతదేశం, ఆగస్టు 12 -- బలహీనమైన త్రైమాసిక ఫలితాలు ఉన్నా.. టిటాగర్ రైల్ సిస్టమ్స్ షేర్లు మంగళవారం మెుదట 5.2 శాతం పెరిగాయి. బీఎస్ ఈలో కంపెనీ షేరు ఇంట్రాడే గరిష్ఠ స్థాయి రూ.818ను తాకింది. మంగళవారం ఉదయం క... Read More


ఐఐటీ మద్రాస్ నుంచి దేశంలోని యూజీ, పీజీ అధ్యాపకులకు గుడ్‌న్యూస్.. మీకు క్యాంపస్‌లో ఉచిత శిక్షణ!

భారతదేశం, ఆగస్టు 12 -- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీ మద్రాస్) టీచింగ్ లెర్నింగ్ సెంటర్, దేశవ్యాప్తంగా ఉన్న కళాశాల అధ్యాపకుల కోసం భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, గణితం, బయోటెక్నాలజ... Read More


కొత్త కలర్ ఆప్షన్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ లాంచ్.. ధర ఎంత, ఫీచర్లు ఏంటి?

భారతదేశం, ఆగస్టు 11 -- రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 కొత్త గ్రాఫైట్ గ్రే రంగులో విడుదలైంది. మిడ్ (డాపర్) వేరియంట్లో అందుబాటులో ఉంటుంది. గతంలో ఇదే వేరియంట్ రియో వైట్, డాపర్ గ్రే రంగులలో కూడా అందుబాటులో ఉం... Read More


ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఈ పోస్టులకు రిక్రూట్‌మెంట్.. లక్షపైనే జీతం!

భారతదేశం, ఆగస్టు 11 -- ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) దేశవ్యాప్తంగా యువతకు గొప్ప ఉద్యోగ అవకాశాన్ని అందించింది. ఈ సంస్థ 976 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల... Read More


రీఛార్జ్ చేయకపోతే సిమ్ ఎన్ని రోజులకు వేరే వారికి వెళ్తుంది? ఇటీవలే పాటిదార్ అనుకుని కాల్ చేసిన కోహ్లీ!

భారతదేశం, ఆగస్టు 11 -- ఇప్పుడు దాదాపు అన్ని స్మార్ట్‌ఫోన్లు డ్యూయల్ సిమ్‌తో వస్తున్నాయి. వినియోగదారులు ఒకే ఫోన్లో రెండు సిమ్ కార్డులను ఉపయోగిస్తున్నారు. అయితే ఇందులో ఒక సిమ్‌కు మాత్రమే రీఛార్జ్ చేసుకు... Read More


లక్షలాది రైతుల ఖాతాల్లోకి రూ.3900 కోట్ల డబ్బు.. మీకు వచ్చిందా లేదా? ఎలా చెక్ చేయాలి?

భారతదేశం, ఆగస్టు 11 -- దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పథకాలను అమలు చేస్తోంది. వీటిలో పీఎం క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఒకటి. ఈ పథకం కింద సోమవారం డిజిటల్ పేమెంట్ ద్వా... Read More


స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది.. 24,550 మార్కును దాటిన నిఫ్టీ.. కారణాలు ఏంటి?

భారతదేశం, ఆగస్టు 11 -- భారత స్టాక్ మార్కెట్ తిరిగి పుంజుకుంది. నిరంతర క్షీణత తర్వాత, సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు సోమవారం తిరిగి పైకి లేచాయి. నిఫ్టీ 24,550 మార్కును చేరుకుంది. ఇంతలో సెన్సెక్స్ 750 పాయింట... Read More


భారతీయ రైల్వే 6,115 స్టేషన్లలో ఫ్రీ వైఫై అందిస్తోంది.. ఎలా యాక్సెస్ చేయాలో ఇక్కడ తెలుసుకోండి!

భారతదేశం, ఆగస్టు 11 -- భారత ప్రభుత్వం డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని నెరవేర్చే లక్ష్యంతో భారతీయ రైల్వేలు దేశవ్యాప్తంగా 6,115 రైల్వే స్టేషన్లలో ఉచిత వై-ఫై సౌకర్యాలను అందిస్తోంది. ఇకపై వేగవంతమైన హైస్పీడ్... Read More


దిల్లీలోని వీధి కుక్కలు ఒక్కటి కూడా ఉండొద్దు.. జంతు ప్రేమికులు వారిని తీసుకురాగలారా? : సుప్రీం కోర్టు

భారతదేశం, ఆగస్టు 11 -- దిల్లీ ఎన్సీఆర్‌లోని అన్ని వీధి కుక్కలను నివాస ప్రాంతాల నుండి దూరంగా తరలించాలని సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ విధానాన్ని అడ్డుకునే ఏ సంస్థ అయినా కఠినమైన చర్యను ఎదు... Read More


కూలింగ్ ఫ్యాన్, 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఒప్పో నుంచి రెండు కిర్రాక్ స్మార్ట్‌ఫోన్లు!

భారతదేశం, ఆగస్టు 11 -- ఒప్పో తన రెండు ప్రత్యేక, అధునాతన ఫీచర్ల ఫోన్లు ఒప్పో కె13 టర్బో, కె13 టర్బో ప్రోలను భారతదేశంలో విడుదల చేసింది. భారతదేశంలో ఇన్‌బిల్ట్ యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ ఉన్న మొదటి ఫోన్లు ఇవ... Read More