Exclusive

Publication

Byline

ఈ వాట్సాప్ న్యూ ఇయర్ విషెస్ మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేసి పడేస్తుంది.. జాగ్రత్త

భారతదేశం, డిసెంబర్ 31 -- 2026 నూతన సంవత్సర స్కామ్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. వాట్సాప్ ద్వారా న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెబుతూ.. మీ బ్యాంక్ ఖాతాను తుడిచిపెట్టేందుకు చూస్తున్నారు. సైబర్ నేరస్థులు ఈ స్కా... Read More


మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఈ-పంట యాప్.. ఇక పంటల నమోదు సులభతరం!

భారతదేశం, డిసెంబర్ 31 -- పంటల నమోదును సులభతరం చేయడానికి, రైతులు తమ పంటలను డిజిటల్‌గా నమోదు చేసుకోవడానికి ఈ పంట యాప్‌ను మరింత అప్‌గ్రేడ్ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. రైతులు ధృవీకరించడానికి, పర్యవేక్షించడాన... Read More


తెలంగాణ ఇంటర్ సిలబస్‌లో మార్పులు.. విద్యార్థులకు తగ్గనున్న తలనొప్పి!

భారతదేశం, డిసెంబర్ 31 -- వచ్చే విద్యా సంవత్సరం 2026-27 నుండి తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్(TG BIE) సిలబస్‌లో మార్పులు చేయనుంది. సిలబస్ సవరణను చేపడుతోంది. గణితం, కెమిస్ట్రీ, కొన్ని సబ్జెక్... Read More


ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం కేసు.. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

భారతదేశం, డిసెంబర్ 31 -- ప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం ధ్వంసమైన స్థితిలో శివలింగం కనిపించడం కలకలం రేపింది. సోమవార... Read More


ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వ న్యూ ఇయర్ గిఫ్ట్.. రూ.713 కోట్లు విడుదల

భారతదేశం, డిసెంబర్ 31 -- తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల గ్రాట్యుటీ, జీపీఎఫ్ (జనరల్ ప్రావిడెంట్ ఫండ్), సరెండర్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, అడ్వాన్సులతో సహా ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను విడుదల చే... Read More


రాజధాని కల, తుపాను, మావోయిస్టుల వేట, ప్రమాదాలు : 2025లో ఏపీ ఇవన్నీ చూసింది

భారతదేశం, డిసెంబర్ 31 -- ప్రపంచం 2026కి స్వాగతం పలుకుతోంది. అయితే 2025లో అనేక ఘటనలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ ఫీల్డ్ రా... Read More


న్యూ ఇయర్‌కు మందుబాబులకు గుడ్‌న్యూస్.. మద్యం అమ్మకాల సమయం పొడిగింపు

భారతదేశం, డిసెంబర్ 30 -- నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకుని డిసెంబర్ 31, 2025, జనవరి 1, 2026 తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాల సమయాలను పొడిగించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.... Read More


2026 సంవత్సరానికి రూ.11,460 కోట్ల బడ్జెట్‌కు జీహెచ్ఎంసీ ఆమోదం

భారతదేశం, డిసెంబర్ 30 -- గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) స్టాండింగ్ కమిటీ రూ.11,460 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించింది. ప్రధానంగా రోడ్డు మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం మెరుగుదలపై దృష్టి సార... Read More


అన్ని దేవాలయాలలో శ్రీవారి సేవకులుగా సేవ చేయండి.. తిరుమల తరహాలోనే శ్రీశైలం : సీఎం

భారతదేశం, డిసెంబర్ 30 -- ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఆలయాల్లో భక్తులు స్వచ్ఛందంగా శ్రీవారి సేవ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సచివాలయంలోని ఆర్‌టీజీఎస్ సౌకర్యంలో రెవెన్యూ, వ్యవసాయం, ప... Read More


తిరుమలలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు.. వైభవంగా ఏకాదశి వేడుకలు

భారతదేశం, డిసెంబర్ 30 -- తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు మెుదలయ్యాయి. 10 రోజులపాటు ద్వార దర్శనాలు ఉండనున్నాయి. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లను చేసింది. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని ఇవాళ ప్... Read More