భారతదేశం, సెప్టెంబర్ 23 -- సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 466 పాయింట్లు పడి 82,160 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 125 పాయింట్లు కోల్పోయి 25,202 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 174 పాయింట్లు పడి 55,285 వద్దకు చేరింది.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2,792.03 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,434.50 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ సెప్టెంబర్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 9,911.96 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 30,432.98 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్ని ఫ్లాట్గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 10 పాయింట్ల నష్టంలో ఉం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.