భారతదేశం, ఏప్రిల్ 5 -- కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) ప్రారంభమైన వేళ, కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్- 7.1శాతం), సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై- 8.2శాతం), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్- 8.2శాతం) వంటి పథకాల వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న అస్థిరత, ముఖ్యంగా ఇరాన్ యుద్ధం వంటి అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో.. స్థిరమైన ఆదాయం కోసం చూసే వారికి 8.2% వరకు లభించే వడ్డీ రేట్లు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. అయితే, ఈ తరహా స్కీమ్స్లో పెట్టుబడి పెట్టే ముందు కేవలం వడ్డీని మాత్రమే కాకుండా, మరికొన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడే గరిష్ఠ రిటర్నులను పొందవచ్చు. అవేంటంటే..
8.2% రిటర్న్స్ బాగున్నాయి కదా అని మొత్తం సొమ్మును వీటిలో పెట్టేకూడదు! ఈ వడ్డీ రేట్లు శాశ్వతం కాదు. ఆర్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.