భారతదేశం, నవంబర్ 17 -- ప్రతి ఏటా కార్తీక మాసంలో వచ్చే అమావాస్య తర్వాత రోజున పోలి పాడ్యమిని జరుపుకుంటాము. పోలి పాడ్యమి ఈసారి ఎప్పుడు వచ్చింది? ఆ రోజున ఎలాంటి పద్ధతుల్ని పాటించాలి, పూజా విధానం, పరిహారాలతో పాటు పూర్తి వివరాలు తెలుసుకుందాం.
పాడ్యమి తిధి నవంబర్ 20 ఉదయం 10:30కి ప్రారంభమవుతుంది. నవంబర్ 21 మధ్యాహ్నం 12:45తో ముగుస్తుంది. ఈ కారణంగా పోలి పాడ్యమిని నవంబర్ 21 శుక్రవారం నాడు జరుపుకోవాలి. ఈ రోజున పూజలు చేయడం, తర్పణాలు చేయడం వంటివి పాటిస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. అందుకనే ఈ రోజుని "పోలి పాడ్యమి" అని కూడా అంటారు. ఈరోజు పూజలు, తర్పణాలు చేయడం వలన పితృదేవతలకు శాంతి కలుగుతుందని, వారి ఆశీర్వాదాలు మనపై ఉంటాయని నమ్ముతారు.
రెండు వత్తులతో దీప దానం - శాంతి
మూడు వత్తులతో దీప దానం - ధన వృద్ధి
ఐదు వత్తులతో దీప దానం - అఖండ ఐశ్వర్యం
ఏడు వత్తులతో దీ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.