భారతదేశం, ఆగస్టు 19 -- నీట్ పీజీ 2025 ఫలితాలను మంగళవారం సాయంత్రం ప్రకటించింది నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్). పరీక్షకు హాజరైన అభ్యర్థులు NBEMS అధికారిక వెబ్సైట్లు natboard.edu.in, nbe.edu.in లో తమ ఫలితాలను చూసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు.
నీట్ పీజీ 2025 ఫలితాలు చెక్ చేసుకునేందుకు కావాల్సిన డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నీట్ పీజీ 2025 పరీక్ష ఆగస్ట్ 3, 2025న దేశవ్యాప్తంగా ఒకే షిఫ్టులో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరిగింది. పరీక్ష మొత్తం 3 గంటల 30 నిమిషాల పాటు సాగింది.
నీట్ పీజీ 2025 పరీక్షలో మొత్తం 200 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి ప్రశ్నకు నాలుగు ఆప్షన్లు ఉంటాయి. అభ్యర్థులు ఈ నాలుగు ఆప్షన్లలో సరైన సమాధానాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. పరీక్షలో నెగెటివ్ మా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.