భారతదేశం, ఆగస్టు 19 -- నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) త్వరలోనే నీట్ పీజీ 2025 ఫలితాలను విడుదల చేయనుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన అభ్యర్థులు తమ స్కోర్ కార్డులను ఎన్బీఈఎంఎస్ అధికారిక వెబ్సైట్ natboard.edu.in లో చెక్ చేసుకోవచ్చు.
ఫలితాలు విడుదలైన తర్వాత, అభ్యర్థులు తమ నీట్ పీజీ స్కోర్ కార్డులను ఎలా చూసుకోవచ్చో ఇక్కడ తెలుసుకోండి..
స్టెప్ 1- ముందుగా natboard.edu.in అనే అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
స్టెప్ 2- హోమ్ పేజీలో కనిపించే NEET PG Results 2025 లింక్పై క్లిక్ చేయండి.
స్టెప్ 3- లాగిన్ అవ్వడానికి మీ వివరాలను (క్రెడెన్షియల్స్) ఎంటర్ చేసి, సబ్మిట్ చేయండి.
స్టెప్ 4- తర్వాత, స్క్రీన్పై మీ నీట్ పీజీ ఫలితం కనిపిస్తుంది...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.