భారతదేశం, ఫిబ్రవరి 10 -- ఎవరు ఏ కారు కొన్నా, కొనాలని ప్లాన్ చేస్తున్నా ముందుగా వినిపించే ప్రశ్న.. "ఎంత మైలేజీ ఇస్తుంది?" అని. సేఫ్టీ- ఆధునిక సాంకేతిక ముఖ్యమే అయినప్పటికీ ఒక కారు కొనేందుకు భారతీయులు ఇప్పటికీ చూస్తున్న మొదటి విషయం మైలేజీ అని అనడంలో సందేహమే లేదు. మరీ ముఖ్యంగా ఇంధన ఖర్చులు ఎక్కువగా ఉంటున్న నేటి కాలంలో ఆ భారాన్ని తగ్గించుకునేందుకు చాలా మంది అధిక మైలేజీ ఇచ్చే వాహనాలు కొనేందుకు మొగ్గుచూపుతున్నారు. వీరిలో మీరూ ఉన్నారా? అయితే ఇది మీకోసమే. ఇండియాలో ప్రస్తుతం లభిస్తున్న టాప్- 5 హై మైలేజీ కార్ల (పెట్రోల్/ హైబ్రిడ్) వివరాలను ఇక్కడ చూసేయండి..
1. మారుతీ సుజుకీ విక్టోరిస్
ప్రస్తుతం ఇండియాలో అత్యధిక మైలేజీ ఇచ్చే కారుగా మారుతీ సుజుకీ విక్టోరిస్ రికార్డు సృష్టించింది! ఇది ఒక మిడ్-సైజ్ ఎస్యూవీ అయినప్పటికీ, దీనిలోని 'స్ట్రాంగ్ హైబ్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.