భారతదేశం, జూలై 1 -- సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 452 పాయింట్లు పడి 83,606 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 121 పాయింట్లు పతనమై 25,517 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 131 పాయింట్లు పడి 57,313 వద్దకు చేరింది.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 787.62 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,383.01 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. సోమవారం ట్రేడింగ్ సెషన్ని ఫ్లాట్గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 20 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీ50 షార్ట్ టర్మ్లో కన్సాలిడేట్ అవ్వొచ్చు. 25,500 దిగువకు పడితే కరెక్షన్ కనిపించవచ్చు. 25,6000 25,800 వద్ద రెసిస్టెన్స్ ఎదురవ్వొచ్చు," అని ఎల్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.