భారతదేశం, ఏప్రిల్ 5 -- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు చివరి హెచ్చరిక జారీ చేశారు. యుద్ధాన్ని ముగించేందుకు తాను విధించిన గడువు ముగిసిపోతోందని, ఒప్పందానికి కేవలం 48 గంటల సమయం మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్ డెడ్లైన్ ముగిసిన తర్వాత ఏం జరుగుతుందో అని ప్రపంచ దేశాలు ఆందోళనలో ఉన్నాయి.
యుద్ధం మొదలైనప్పటి నుంచి ట్రంప్ భిన్నమైన సంకేతాలు ఇస్తున్నారు. ఒకవైపు దౌత్యపరమైన పురోగతి గురించి మాట్లాడుతూనే, మరోవైపు ఇరాన్ను "రాతి యుగానికి" పంపిస్తామని బెదిరిస్తున్నారు. శనివారం ఆయన తన 'ట్రూత్ సోషల్' వేదికగా స్పందిస్తూ:
"ఇరాన్కు ఒప్పందం చేసుకోవడానికి లేదా హర్ముజ్ జలసంధిని తెరవడానికి నేను 10 రోజుల సమయం ఇచ్చాను. ఆ గడువు ముగిసిపోతోంది. మరో 48 గంటల్లో వారికి నరకం చూపిస్తాము. గ్లోరీ టు ది గాడ్!" అని పేర్కొన్నారు.
మరోవైపు ఇజ్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.