IND vs SL : శ్రీలంకతో టెస్టు సిరీస్- టీమిండియా స్క్వాడ్ ఇదే.. 33ఏళ్ల స్పిన్నర్ ఎంట్రీ
భారతదేశం, జూలై 28 -- శ్రీలంక పర్యటనలో భాగంగా జరగబోయే రెండు టెస్టుల సిరీస్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును మంగళవారం అధికారికంగా ప్రకటించింది. యువ కెప్టెన్ శుభ్మన్ గిల్పై మరోసారి నమ్మకముంచిన సెలెక్టర్లు అతడికే పగ్గాలు అప్పగించింది. వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ను వైస్ కెప్టెన్గా నియమించింది.
స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్లను జట్టులోకి తీసుకున్నప్పటికీ, వారి భాగస్వామ్యం మాత్రం ఫిట్నెస్పై ఆధారపడి ఉంటుందని బీసీసీఐ తెలిపింది. బెంగళూరులోని బీసీసీఐ 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ లభిస్తేనే వీరిద్దరూ బరిలోకి దిగుతారు.
వికెట్ కీపర్లుగా రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్లు ఎంపికయ్యారు.
స్పిన్ విభాగానికి రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్లు నేతృత్వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.