భారతదేశం, సెప్టెంబర్ 22 -- నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ 2025 దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన గడువును పొడిగించింది. ఇప్పుడు, దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని సెప్టెంబర్ 28, 2025 వరకు పొడిగించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్ ibps.in ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
"ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో (ఆర్ఆర్బీలు) ఆఫీసర్స్ (స్కేల్-I, II- III), ఆఫీస్ అసిస్టెంట్స్ (మల్టీపర్పస్) నియామకాల కోసం ఆన్లైన్ దరఖాస్తుల రిజిస్ట్రేషన్ గడువును పొడిగించాలని నిర్ణయించడం జరిగింది," అని అధికారిక నోటీసులో పేర్కొన్నారు.
దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు కింద ఇచ్చిన సూచనలను పాటించవచ్చు:
స్టెప్ 1- ముందుగా, ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్ ibps.in ను సందర్శించండి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.