భారతదేశం, సెప్టెంబర్ 20 -- హెచ్1బీ వీసా వర్కర్ల కోసం కంపెనీలు ఇకపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాలని ట్రంప్ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. భారత, చైనాల నుంచి వచ్చే నైపుణ్యం కలిగిన ఉద్యోగులపై ఎక్కువగా ఆధారపడుతున్నందున.. ఈ నిర్ణయం టెక్నాలజీ రంగానికి ఒక పెద్ద ఎదురుదెబ్బగా పరిణమించే అవకాశం ఉంది.
గత జనవరిలో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇమ్మిగ్రేషన్ విధానాలపై ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా హెచ్1బీ వీసా నిబంధనలను సవరించాలనే నిర్ణయం తాత్కాలిక ఉద్యోగ వీసాలపై ఆయన ప్రభుత్వం తీసుకున్న అత్యంత కీలకమైన చర్య!
"మీరు ఎవరికైనా శిక్షణ ఇస్తే, మన దేశంలోని గొప్ప విశ్వవిద్యాలయాల నుంచి ఇటీవలే పట్టభద్రులైన వారికి శిక్షణ ఇవ్వండి. అమెరికన్లకు శిక్షణ ఇవ్వండి. మన ఉద్యోగాలను లాక్కోవడానికి ప్రజలను తీసుకురావడం ఆపేయండి," అని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.