Gold Rate Today: మరింత తగ్గనున్న బంగారం ధరలు? ఎంసీఎక్స్లో పసిడి, వెండి పతనం
భారతదేశం, జూలై 9 -- గురువారం ఉదయం ట్రేడింగ్లో దేశీయ కమోడిటీ మార్కెట్ (MCX) లో బంగారం, వెండి ధరలు నష్టాల్లో పయనిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య తాజా ఘర్షణలు ద్రవ్యోల్బణ భయాలను పెంచడంతో పాటు, ఈ ఏడాది యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను భారీగా పెంచవచ్చనే అంచనాలు మార్కెట్లను కుదిపేస్తున్నాయి.
ఉదయం 9:15 గంటల ప్రాంతంలో ఎంసీఎక్స్లో ఆగస్టు గోల్డ్ ఫ్యూచర్స్ 0.30 శాతం క్షీణించి Rs.1,43,275 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ సైతం 0.76 శాతం నష్టంతో కిలో Rs.2,21,749 పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. సాధారణంగా ద్రవ్యోల్బణానికి రక్షణగా బంగారాన్ని భావించినప్పటికీ, వడ్డీ రేట్లు పెరిగే ఆర్థిక వాతావరణంలో దీనిపై ఎలాంటి వడ్డీ రాదు కాబట్టి పెట్టుబడిదారులు పసిడి వైపు మొగ్గు చూపడం లేదు.
అమెరికా, ఇరాన్ మధ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.