భారతదేశం, ఆగస్టు 23 -- ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. మరీ ముఖ్యంగా, 2 వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆటోమొబైల్ సంస్థలు కొత్త కొత్త ప్రాడక్ట్స్ని సైతం లాంచ్ చేస్తున్నాయి. ఇక ఇప్పుడు టీవీఎస్ మోటార్ భారత మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త మోడల్ ఆగస్ట్ 28, 2025న విడుదల కానుంది. దీనికి "టీవీఎస్ ఆర్బిటర్" అని పేరు పెట్టే అవకాశం ఉంది. గతంలో టీవీఎస్ ఈ పేరును ట్రేడ్మార్క్ చేయగా.. టీజర్ లో 'O' అక్షరం కనిపించడంతో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. ఈ స్కూటర్ లాంచ్ అయిన తర్వాత టీవీఎస్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగంలో ఐక్యూబ్ కన్నా తక్కువ ధరలో లభించే అత్యంత సరసమైన మోడల్ అవుతుందని అంచనా!
ప్రస్తుతం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.