భారతదేశం, డిసెంబర్ 31 -- 2025 సంవత్సరం సినిమా రంగంలో ఒక కీలకమైనదిగా నిలిచింది. తెరపై థియేటర్లు, స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లు, సోషల్ మీడియా అంతటా కంటిన్యూగా ట్రెండింగ్ లో నిలిచిన సినిమాలే ఇందుకు నిదర్శనం. ప్రతిష్టాత్మక భారతీయ నిర్మాణాల నుండి అత్యంత ఆసక్తికరమైన ఫాంటసీ విడుదలల వరకు, ప్రేక్షకులతో లోతుగా అనుబంధం ఏర్పరచుకున్న, థియేటర్లలో ప్రదర్శన తర్వాత ఓటీటీలోనూ భారీ విజయం సాధించిన టాప్ 10 సినిమాలు ఇక్కడున్నాయి.
ఆదిత్య ధర్ దర్శకత్వంలో, రణ్వీర్ సింగ్ నటించిన గూఢచారి థ్రిల్లర్ 2025 బాక్సాఫీస్ వద్ద తిరుగులేని రాజుగా అవతరించింది. 2025లో ప్రపంచవ్యాప్తంగా రూ.1,100 కోట్లు వసూలు చేసిన తొలి ఇండియన్ చిత్రంగా ధురంధర్ నిలిచింది. ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు భారతదేశంలో స్పై జానర్కు కొత్త నిర్వచనం ఇచ్చాయి. జియో స్టూడియోస్ ప్రకారం, నాలుగో సోమవారం నాడు ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.