భారతదేశం, జూలై 6 -- ఒకప్పుడు పెన్నీ స్టాక్గా ఉన్న ఎలైట్కాన్ ఇంటర్నేషనల్ షేర్లు దాదాపు రూ. 1 స్థాయి నుంచి ప్రస్తుతం రూ. 75కు పైగా పెరిగాయి. ఇక ఇప్పుడు కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ వారం బోర్డు సమావేశం జరగనుందని, ఇందులో సుమారు రూ. 300 కోట్ల నిధుల సమీకరణ, ప్రిఫరెన్షియల్ షేర్ల జారీ, ఒక విదేశీ కంపెనీని కొనుగోలు చేయడం వంటి కీలక వ్యాపార అంశాలపై చర్చించనున్నట్లు తెలిపింది.
ఎలైట్కాన్ ఇంటర్నేషనల్, ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో పేర్కొన్న ప్రకారం.. బోర్డు సమావేశం జులై 9, బుధవారం జరగనుంది. ఫైలింగ్లోని వివరాల ప్రకారం, కంపెనీ బోర్డు ఒక విదేశీ వ్యాపార సంస్థను కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలిస్తుంది.
అదనంగా, ఈ పెన్నీ స్టాక్ బోర్డు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా రూ. 300 కోట్ల నిధుల సమీకరణ విషయాన్ని కూడా చేపడుతుంది.
"కంపెనీ సభ్యుల ఆమోదం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.