భారతదేశం, ఆగస్టు 19 -- ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ల మధ్య శాంతి శిఖరాగ్ర సమావేశానికి ఏర్పాట్లు మొదలుపెట్టారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వైట్హౌస్లో జెలెన్స్కీ, యూరోపియన్ దేశాల నాయకులతో విస్తృత చర్చల అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ప్లాట్ఫారంలో మాట్లాడుతూ.. వైట్హౌస్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు, యూరోపియన్ నాయకులతో "చాలా మంచి" సమావేశం జరిగిందని తెలిపారు. ఆ తర్వాత, రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. "సమావేశాలు ముగిసిన వెంటనే, నేను అధ్యక్షుడు పుతిన్కు ఫోన్ చేసి, ఒక నిర్ణీత ప్రదేశంలో పుతిన్- జెలెన్స్కీల మధ్య సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభించాను," అని ట్రంప్ పేర్కొన్నారు.
జెలెన్స్కీని కలవడానికి పుతిన్ సిద్ధంగా ఉన్నారని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.