భారతదేశం, జూలై 14 -- యెమెన్లో భారత నర్సు నిమిషా ప్రియ ఉరిపై సర్వత్రా ఆందోళనలు నెలకొన్న తరుణంలో కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. యెమన్ దేశస్తుడిని హత్య చేశారన్న ఆరోపణలతో కేరళకు చెందిన నిమిషాకు పడిన ఉరిశిక్షను ఆపడానికి తాము "పెద్దగా చేయగలిగింది ఏమీ లేదు," అని సోమవారం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది.
"యెమెన్ సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. అది దౌత్యపరంగా గుర్తింపు పొందిన దేశం కాదు. కేరళ నర్సు నిమిషా ప్రియ ఉరి విషయంలో ప్రభుత్వం ఎక్కువగా చేయగలిగింది ఏమీ లేదు," అని ప్రభుత్వ కౌన్సిల్, అటార్నీ జనరల్ వెంకటరమణి పేర్కొన్నట్లు సమాచారం.
అయితే, నిమిషాను కాపాడటానికి ప్రైవేట్ మార్గాల ద్వారా తమ వంతు కృషి చేస్తున్నామని, కానీ తమకు కూడా పరిమితులు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. "భారత ప్రభుత్వం ఎంత వరకు వెళ్లగలదో, అక్కడి వరకు వెళ్లింది. యెమెన్.. ప్రపం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.