భారతదేశం, జూలై 26 -- అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవిలోకి వచ్చినప్పటి నుంచి వలసదారులు, వలస వ్యవస్థపై కఠినంగా ఉంటున్న ట్రంప్.. ఇప్పుడు హెచ్1బీ వీసా ప్రోగ్రామ్, యూఎస్ పౌరసత్వం విషయంలో మార్పులు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. హెచ్1బీ లాటరీ వ్యవస్థను పూర్తిగా మార్చడంతో పాటు యూఎస్ సిటిజెన్షిప్ టెస్ట్లో మార్పులు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో కీలక వ్యాఖ్యలు చేశారు.
యూఎస్సీఐఎస్ డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో గురువారం న్యూయార్క్ టైమ్స్తో మాట్లాడుతూ.. అమెరికా పౌరసత్వం పొందాలనుకునే వారికి అవసరమైన నేచురలైజేషన్ పరీక్షను మార్చాలని అడ్మినిస్ట్రేషన్ కోరుకుంటోందని చెప్పారు. ప్రస్తుతం, వలసదారులు 100 సివిల్ ప్రశ్నలను అధ్యయనం చేసి, అందులో 10 ప్రశ్నలకు గాను ఆరింట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.