భారతదేశం, సెప్టెంబర్ 12 -- గురువారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 124 పాయింట్లు పెరిగి 81,549 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 324 పాయింట్లు వృద్ధిచెంది 25,005 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 137 పాయింట్లు పెరిగి 54,670 వద్దకు చేరింది.
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3472.37 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,045.54 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ సెప్టెంబర్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 9373.85 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 25,591.3 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.